ఆలా అయితే గంటలోనే పనిచేస్తారు : జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ కార్మికులు 24 గంటలు కష్టపడుతున్నారు అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విద్యుత్‌శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కరెంటు బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు. రాష్ట్రం లో జరుగుతున్న పనులపై ఆయన ఇవాళ ఉన్నత అధికారుల్లాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. … Read More

మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు

రైతాంగానికి వ‌రం-సిఎం కెసిఆర్ నిర్ణ‌యమ‌ని, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం, మ‌క్క‌ల‌కు బిల్లుల‌ను రైతుల ఖాతాల్లో కేవ‌లం మూడు రోజుల్లోనే ప‌డేలా సిఎం కెసిఆర్ ఆదేశించార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. రైతుల ధాన్యం కోసం 30వేల కోట్ల‌ను, మ‌క్క‌ల కోసం … Read More

రైతులకు అండగా ప్రభుత్వం : ఎర్రబెల్లి

కూలీల‌ను రైతుల‌తో అనుసంధానం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. కూలీలతో రైతాంగానికి త‌ప్ప‌నిస‌రి ప‌నులుంటాయి. ఆయా కూలీలో సగం మాత్ర‌మే రైతు భ‌రించే విధంగా, మిగ‌తా స‌గం కూలీని ఉపాధి హామీ కింద అందేలా చేయాల‌ని భావిస్తున్నాం. రైతుకు స‌గం కూలీ … Read More

టెలీమెడిసిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

టెలీమెడిసిన్‌ విధానాన్ని పటిష్టంగా నడపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టెలీమెడిసిన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి వైద్యుడితో మాట్లాడారు. టెలీమెడిసిన్‌ వైద్య సేవలను నిత్యం పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యను … Read More

బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను తనిఖీ చేసిన మంత్రి కే తారకరామారావు.

హైదరాబాద్ లోని బాల్ నగర్ లో srdp ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఈ రోజు తనిఖీ చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా ట్రాఫిక్ తక్కువగా ఉండటం, సామగ్రి రవాణా … Read More

మీకోసమే మేమున్నాము : మంత్రి కేటీఆర్

వలస కూలీల క్యాంపులను సందర్శించిన మంత్రి  • వారి యోగక్షేమాల పైన ఆరా • కూలీలు ఉంటున్న వసతి ప్రాంతంలో పలువురి తో మాట్లాడిన మంత్రి • మరో రెండు వారాల పాటు బయటకు వెళ్లకుండా ఉండాలని వారినీ కోరిన మంత్రి • కూలీలకు అవసరమైన సౌకర్యాలను అందించాలని కన్స్ట్రక్షన్ కంపెనీ … Read More

ఐఐటీ జేఈఈ/నీట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ పాఠాల కోసం యప్‌ మాస్టర్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, ప్రఖ్యాత వైద్య కళాశాలల్లో సీటు సాధించడం ప్రతి విద్యార్థి కల. అలాంటివారి సాకారం చేసుకోవడంలో తమ వంతుగా సాయం చేసేందుకు దక్షిణాసియాలోనే పేరొందిన ప్రముఖ ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫాం సంస్థ యప్‌ టీవీ ముందుకొచ్చింది. … Read More

ప్రత్యామ్నాయం లేకనే లాక్‌డౌన్‌

ప్రజలు ఇప్పటిలాగే సహకరించాలి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ ఇప్పటివరకు చేసినట్టే ఇకపై కూడా లాక్‌డౌ న్‌ అమలుకు అందరూ సహకరించాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ ఆర్‌ కోరారు. కరోనాను అరికట్టడానికి ఇంతకంటే వేరే మార్గంలేదని శనివారం మంత్రివర్గ సమావేశం అనంతరం … Read More

తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 503 14 మంది చనిపోయారన్న కేసీఆర్ కంటైన్ మెంట్ జోన్లలో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం … Read More

కరోనానుకూడా కట్టడి చేస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో గురువారం రాత్రి 9గంటల వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కు చేరింది. కొత్తగా ప్రకాశంలో … Read More