ప‌త్తి పంట ఎక్కువ‌గా వేయండి

నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు కావడానికి వీలుగా ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో అధికారులు రైతులకు వెంటనే తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సూచించిన పంటకు సంబంధించిన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా … Read More

పొడ్చ‌న్ ప‌ల్లిలో బోరు బావిలో ప‌డ్డ మూడేళ్ల బాలుడు

డెక్క‌న్ న్యూస్ మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్‌చారి :మెద‌క్ జిల్లా పాప‌న్న‌పేట మండ‌లం పోడ్చ‌న్‌ప‌ల్లి విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. అభం శుభం తెలియ‌ని మూడేళ్ల అబ్బాయి బోరుబావి గుంత‌లో ప‌డిపోయాడు. గ‌త రాత్రి పోలం వ‌ద్ద 3 బోర్లు వేయ‌గా… 2 … Read More

ప్రగతి భవన్ ముట్టడించిన డిగ్రీ విద్యార్థులు.

సెమిస్టర్ ఫీజులు రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ… .డిగ్రీ విద్యార్థులు ప్రగతి భవన్ ముట్టడించారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి-మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి విజ్ఞప్తి చేసిన విద్యార్థులు. కరోనా ప్రభావంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో మా … Read More

వరి కొయ్యలను కాల్చ‌వ‌ద్దు

వరి కోతల త‌ర్వాత కొయ్యలను కాల్చడం మానుకోవాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. దీని వల్ల పంట భూమిలోని జీవరాసులు చనిపోతాయి ఆయ‌న అన్నారు. వరి కొయ్యలను కాల్చే పద్దతి వల్ల మేలు కన్నా … Read More

చందాయిపేట‌లో దారుణ హ‌త్య‌

చేగుంట‌ మండ‌లం చందాయిపేట జ‌రిగిన హత్య క‌ల‌క‌లం రేపింది. ప్ర‌శాతంగా ఉన్న ఊరిలో భ‌యం భ‌యం గుప్పిట్లోకి వెళ్లింది. ఊర్లో ఎవ‌రిని క‌దిలించిన హ‌త్య గురించే మాట్లాడుతున్నారు. హ‌త్య జ‌రిగిన సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం ఉద‌యం వెలుగుచూసింది. గ్రామాస్తులు, పోలీసులు తెలిపిన వివ‌రాల … Read More

స‌ర్కార్ చెప్పిన పంట మాత్ర‌మే వేయాలి : మ‌ంత్రి

సర్కారు చెప్పిన పంటలే రైతులు సాగు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. పలు మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో బంధువుల ఇంటికి వచ్చిన అనంతరం ఉపాధి పనులు పరిశీలించారు. కూలీలకు మాస్కులు అందించారు. కూలీలకు రోజుకు … Read More

స్టాఫ్ నర్స్ పై గ్యాంగ్ రేప్

రంగారెడ్డి జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ఓ స్టాఫ్ నర్స్ పై దుండ‌గులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే ప్రియుడు భాను తన ఇద్దరు స్నేహితుల తో కలసి సామూహిక అత్యాచారం చేశాడు. నీతో ఒంటరిగా కలవాలి … Read More

తీరుమార‌ని స్పా సెంట‌ర్లు

క‌రోనా లాక్ డౌన్ లో భాగంగా ఇచ్చిన స‌డ‌లింపుల‌ను హైద‌రాబాద్‌లోని ప‌లు స్పా సెంట‌ర్లు దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటీవ‌ల ప‌లు స్పా సెంట‌ర్ల‌పై పోలీసులు దాడులు నిర్వ‌హించారు. స్పా నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు చేశారు. అయినా స్పా సెంట‌ర్ల‌లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు … Read More

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి

ఎల్బీనగర్ లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి చెందండంతో అక్క‌డ క‌లంకలం రేగింది. వివ‌రాల్లోకి వెళ్తే… ఎల్‌బి న‌గ‌ర్‌లోని సాగర్ రింగ్ రోడ్ లోని అలేఖ్య టవర్స్ లో 14 వ అంతస్తు లో … Read More

సాప్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబంలో క‌రోన క‌ల‌క‌లం

హైద‌రాబాద్‌లో క‌రోన విల‌య‌తాడ‌వం చేస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా పాజిటీవ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. కొండాపూర్ లోని ఓ సాప్ట్‌వేర్ కుటుంబంలో ఐదు మందకి కరోనా సోకింది. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో పాటు ఇంట్లో మరో … Read More