మెదక్ లో సరి బేసి విధానం పాటించాలి

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోన మహమ్మారిని నియంత్రించుట కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన మూడవ విడత లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మెదక్ జిల్లా ఎస్.పి. చందన దీప్తి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్.పి. … Read More

చేనేత ఉత్పత్తుల విక్రయం ద్వారా నేత కార్మికులకు తోడ్పాటు

దుబ్బాక చేనేత సహకార సంఘం వారు చేసిన వీడియో విజ్ఞప్తికి స్పందించి, అక్కడి చేనేత కార్మికుల బాధలు తెలుసుకొని, వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలు, తెలంగాణ పద్మశాలి మహిళ సంఘం గౌరవ అధ్యక్షురాలు … Read More

కేంద్రం కయ్యం పెడుతుంది : అనిల్ కూర్మాచలం

పోతిరెడ్డి పాడు ద్వారా అక్రమంగా కృష్ణా జలాలు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్‌ తీరును లండన్ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం  ఖండించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం … Read More

సోషల్ డిస్టెన్స్ తో కరోన దూరం

మాజీ ఘట్కేసర్ మండల జడ్పిటిసి మంద సంజీవరెడ్డి సామాజిక దూరం తోనే మహమ్మారి కరోన రాకుండా చేయవచ్చు అని మంద సంజీవరెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజలను కోరారు.అలాగే మస్కలు తప్పనిసరిగా ధరించాలి.ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. బోడుప్పల్ లోని … Read More

ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా లింక్ రోడ్లు ఏర్పాటు: సి.హెచ్ మల్లా రెడ్డి

బోడుప్పల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు లింక్ రోడ్డు కోసం ఈరోజు స్థలాలను పరిశీలించడం జరిగింది. పీర్జాదిగూడ,బోడుప్పల్ లో ట్రాఫిక్ ను మళ్లించేందుకు ఈ లింక్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నగరం నుండి … Read More

ప్రతిపక్షాలపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

ఒక రైతుగా చెప్తున్నా మంత్రి గా కాదు,ఏపీ ప్రతిపాదనకు మా దగ్గర విరుగుడు వ్యూహం ఉంది..తెలంగాణా ప్రజలకు ఒక్క నీటి బొట్టు కూడా నష్టం జరగనివ్వం.. ప్రతిపక్షాల తీరు హత్య చేసిన వారు సంతాపాలు ప్రకటించినట్టు ఉంది..జల దోపిడీ చేసిన వారికి … Read More

హైదరాబాద్‌ లో చిరుత రోడ్ల పైకి

రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై చిరుత. ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన తెలిపారు. కాటేదాన్‌, బుద్వేల్‌ … Read More

ఇంట్లో కూర్చొని వైద్యం చేసుకోవచ్చు

కరోనా లాక్ డౌన్ మరియు సామాజిక దూరం పాటించాల్సి రావడంతో కదలికలపై పలు ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఆస్టర్స్ ఆసుపత్రుల రోగులు వైద్యుల వద్దకు రావడం కుదరడం లేదు. దీంతో రోగులు తమ ఇళ్లవద్దే కూర్చుని ఫాలో అప్ చికిత్సలను తమ … Read More

తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక

తెలంగాణాలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయని… దానిని బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, … Read More

మూడు రోజులుగా భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకున్న భార్య

నిజామాబాద్ పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. మూడు రోజులుగా భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకొని భార్య సహవాసం చేసింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ నగరంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ దారుణం జరిగింది. రక్తపుమడుగులో భర్త ఉన్నాడు. మతిస్థిమితం కోల్పోయి … Read More