మెదక్ లో సరి బేసి విధానం పాటించాలి
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోన మహమ్మారిని నియంత్రించుట కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన మూడవ విడత లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మెదక్ జిల్లా ఎస్.పి. చందన దీప్తి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్.పి. … Read More











