సోషల్ డిస్టెన్స్ తో కరోన దూరం

మాజీ ఘట్కేసర్ మండల జడ్పిటిసి మంద సంజీవరెడ్డి

సామాజిక దూరం తోనే మహమ్మారి కరోన రాకుండా చేయవచ్చు అని మంద సంజీవరెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజలను కోరారు.అలాగే మస్కలు తప్పనిసరిగా ధరించాలి.ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. బోడుప్పల్ లోని ప్రజలకు ఏలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం తరుపున తగిన ఏర్పాట్లు చేసారని, అవసరమైతే మళ్ళీ పేద ప్రజలకు, వలస కూలీలకు సహాయం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ తరుపున సహాయం చేయడానికి సీనియర్ నాయకులు, ఎంతో మంది దాతలు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో నుంచి అత్యంత అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దు అని కోరారు.