‘బీసీ గర్జన’.. టీడీపీకి జగన్ షాకిస్తారా?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఇవాళ బీసీ గర్జన జరగనుంది. తమ ప్రభుత్వం కొలువుతీరగానే బలహీన వర్గాల సంక్షేమానికి చేపట్టే చర్యలను వివరిస్తూ ఆ పార్టీ అధినేత జగన్‌.. ‘బీసీ డిక్లరేషన్‌’ ద్వారా స్పష్టమైన భరోసా ఇవ్వనున్నట్లు … Read More

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది?

సినిమా – రాజకీయం… ఈ రెండు రంగాలూ చాలా దశాబ్దాలుగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాయి. గతంలో సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్. అన్నయ్య చిరంజీవి బాటలోనే 1996లో సినీ రంగంలో … Read More

రూ. 100కే భగీరథ నల్లా కనెక్షన్‌

హైదరాబాద్‌: పట్టణాల్లో నల్లా కనెక్షన్‌ పొందేందుకు చెల్లించాల్సిన ధరావతు సొమ్మును ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రూ.100కే కనెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) … Read More

అభేదాన్ని తెలిపేదే అద్వైతం

సమస్త జీవరాశుల్లో ఆత్మను సందర్శించగల జీవి కేవలం మానవుడు మాత్రమే. మనకు తెలిసినంత వరకూ ఆత్మ పరిణామ క్రమంలో మానవునిది ఒకానొక ఉత్కృష్ట స్థాయి. మానవుడు తన దేహంలో ఉన్న మనసును ఆసరాగా చేసుకుని మాత్రమే ఆత్మను సందర్శించగలడు. దేహం అనేదొక … Read More

రాఫెల్ ఒప్పందం బెస్ట్.. సర్టిఫికెట్ ఇచ్చిన ‘కాగ్’

దేశవ్యాప్తంగా రాఫెల్ ఒప్పందం స్కాం జరిగింది అంటుంటే, కాగ్ మాత్రం అది చాలా మంచిది అంటుంది. తాజాగా, రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌పై కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రాజ్యసభకు ముందు వచ్చింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారికి ఈ … Read More

టీడీపీకి బిగ్ షాక్ వైసీపీలోకి 36 మంది ఎమ్మెల్యేలు..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు, త్వరలో ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీతీర్థం పుచ్చుకోనున్నారు. ప్రతిపక్షనేతతో రేపో,మాపో భేటీ … Read More

‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?

ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి 8 గంటలకు ముగిసింది. ఈ 12 గంటల దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11.12 కోట్ల … Read More

ప్రియాంకా గాంధీ లఖ్‌నవూ ర్యాలీ ‘నకిలీ ఫొటో’ తెలంగాణది

వీధి అంతా జనసందోహంగా కనిపిస్తున్న ఉన్న ఒక ఫొటో‌ను సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. అది సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలు నిర్వహించిన ర్యాలీ ఫొటో అని పేర్కొంటున్నారు. … Read More

ఎరుపు రంగు పూలతో పూజించి, చిమ్మిలి దానం ఇస్తే..

మాఘమాసం అనేక విశిష్టతలతో కూడుకున్నది. ఈ మాసం శివ, విష్ణు, గణేశ, శక్తి, సూర్యోపాసనలకు ఎంతో అనుకూలమైనది. చంద్రుడు మఘ నక్షత్రంతో కూడుకుని ఉంటాడు కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. హిందూ క్యాలెండర్‌లోని ఒక్కో నెలకు ఒక్కో … Read More

పతనం అంచున కర్ణాటక సర్కారు?

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీయూ సర్కారు పతనం దిశగా పయనిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం ఒక్కరోజే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టడంతో సర్కారు కుప్పకూలుతుందన్న భయాందోళనలు రెండు పార్టీలో నెలకొన్నాయి. ఓ జేడీఎస్ ఎమ్మెల్యే సహా 11మంది ముంబయిలో … Read More