రైతులకు అండగా ప్రభుత్వం : ఎర్రబెల్లి

కూలీల‌ను రైతుల‌తో అనుసంధానం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. కూలీలతో రైతాంగానికి త‌ప్ప‌నిస‌రి ప‌నులుంటాయి. ఆయా కూలీలో సగం మాత్ర‌మే రైతు భ‌రించే విధంగా, మిగ‌తా స‌గం కూలీని ఉపాధి హామీ కింద అందేలా చేయాల‌ని భావిస్తున్నాం. రైతుకు స‌గం కూలీ … Read More

లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలి: బండి సంజయ్‌

లాక్‌డౌన్‌‌ పొడిగింపుపై భాజపా కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. దేశహితం కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. లాక్‌డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా … Read More

హైదరాబాద్‌ ఇళ్ల అమ్మకాల్లో 41 శాతం క్షీణత

రియల్టీ జోరుకు కళ్లెం పడింది. కోవిడ్‌-19 ప్రభావం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 29 శాతం తగ్గగా హైదరాబాద్‌లో ఆ తగ్గుదల 41 శాతం ఉంది.  హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో మూడు నెలల … Read More

27న తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు

ఈనెల 27న జరుగనున్న 18వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన ఈ సారి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఆయన … Read More

జనసేన కిడ్నాప్‌ డ్రామా.. కంగుతిన్న నేతలు

తిరుపతి: ఎన్నికల వేళ జనసేన పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌ డ్రామా చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్‌ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత తన ఇంట్లోనే దాచిపెట్టి కిడ్నాప్ డ్రామా … Read More

కరోనా బాధితుడు కోలుకుంటున్నారు..

అమరావతి: కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని.. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. … Read More

పంజగుట్ట కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపులు

సిటీబ్యూరో: పంజగుట్ట శ్మశానవాటిక వద్ద రోడ్డు విస్తరణ, స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం ప్రకటించారు. ఇవి శనివారం నుంచి ఈ ఏడాది జూన్‌ 3 వరకు … Read More

శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పేలుడు

రంగారెడ్డి : శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లలోని ఫర్నీచర్‌, ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. రైల్వే సమీపంలో ఉన్న కాటేదాన్‌ వడ్డెర బస్తీలోని చెత్తకుప్పలో ఈ పేలుగు సంభవించింది. పేలుడు శబ్దం … Read More

‘బీసీ గర్జన’.. టీడీపీకి జగన్ షాకిస్తారా?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఇవాళ బీసీ గర్జన జరగనుంది. తమ ప్రభుత్వం కొలువుతీరగానే బలహీన వర్గాల సంక్షేమానికి చేపట్టే చర్యలను వివరిస్తూ ఆ పార్టీ అధినేత జగన్‌.. ‘బీసీ డిక్లరేషన్‌’ ద్వారా స్పష్టమైన భరోసా ఇవ్వనున్నట్లు … Read More

అమ‌ర జ‌వాన్ల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఏపి ప్ర‌భుత్వంసాయం

పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. జవాన్ల కుటుంబాల కు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ల … Read More