ఏపీ సీఎం జగన్ కి షాకిచ్చిన గవర్నర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని … Read More

రేపే మంత్రివ‌ర్గ‌‌ విస్త‌ర‌ణ

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. … Read More

కేసీఆర్ వాడుకొని వ‌దిలించుకుంటాడు: స‌ంప‌త్ కుమార్‌

టీఆర్ఎస్ మంత్రులు కల్వకుంట్ల కుటుంబ సేవ‌లో ఉంటే అధోగతి పాల‌వుతార‌ని, చరిత్ర తెలుసుకొని మెలగాల‌ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. కొంతమంది మంత్రులు ఇటీవల విర్రవీగి, విచ్చలవిడిగా మాట్లాడుతున్నార‌ని, అలాంటి వారిని క‌ల్వ‌కుంట్ల కుటుంబం వాడుకొని వదిలేస్తుంది జాగ్రత్త అని సూచించారు. … Read More

అక్రమ అరెస్టులు చేస్తున్నారు : చంద్రబాబు

ఏపీలో అధికార పార్టీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు మాజీ సీఎం చంద్రబాబు. ఆర్టికల్ 19 ఉల్లంగిస్తూ హక్కులను కలరాస్తున్నారు అని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కి లేఖ రాశారు. సోషల్ మీడియా వేదికగా పోలీసులు … Read More

లోక్‌స‌భ‌లో ఆ ఎంపీ సీటును అందుకే మార్చారా?

వైకాపా నుండి గెలిచి… అదే పార్టీతో గొడ‌వ పెట్టుకున్న ఆ పార్టీ ఎంపీ ర‌ఘ‌రామ‌కృష్ణంరాజు సీటును మార్చారు లోక్‌స‌భ అధికారులు. స‌భ‌లో ఏడ‌వ వ‌రుస‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల‌కు సీట్లు క‌ల్పించారు. ఇటీవ‌ల కాలంలో ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు సొంత పార్టీ … Read More

ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డికి ట్వీట్ చేసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల‌ని ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డిని కోరారు తెజ‌స యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఈ మేర‌కు ఆమెకి ట్విటర్ ద్వారా త‌న సందేశాన్ని పంపారు. కోవిడ్-19 మ‌హ్మామారి కాలంలో ప్ర‌జ‌లు ప‌నులు లేక‌, ఆసుప‌త్రుల పాలై అనేక … Read More

ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు పిచ్చి ప‌ట్టింది : ‌తిరుప‌తి యాద‌వ్

ప్రతి పక్షాలు రోజు రోజుకు దిగజారుతున్నాయ‌ని, పిచ్చి పట్టినట్టు ప్రతిపక్ష నేతలు ప్రవర్తిస్తున్నార‌ని తెరాస యువ‌నేత తిరుప‌తి యాద‌వ్ కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 70ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా గురించి ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలు ఆలోచించారా ? … Read More

ఆ మాట‌లు చెప్ప‌డానికి సిగ్గులేదా : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఉస్మానియా ఆసుప్ర‌తి నిర్మాణాకి విప‌క్షాలు అడ్డుప‌డ్డాయ‌ని అన‌డానికి మంత్రి శ్రీ‌నివాస్‌యాదవ్‌కి దిమాక్ ఉందా అని మండిప‌డ్డారు తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కాళేశ్వ‌రం క‌ట్ట‌ద‌ని వంద‌ల కేసులు వేసి ఆ ప‌నులు ఎలా జ‌రిగాయని ప్ర‌శ్నించారు. క‌రోనా … Read More

మీడియాలో హ‌డ‌వుడికే వారి తాప‌త్ర‌యం : తిరుప‌తి యాద‌వ్

మీడియాలో హ‌డ‌వుడి చేయ‌డానికే కాంగ్రెస్ నాయ‌కులు అన‌వ‌స‌ర రాద్దాతం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు తెరాస యువనేత తిరుప‌తి యాద‌వ్‌. ఓ వైపు క‌రోనా క‌ట్ట‌డి కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షంగా స‌రైన స‌ల‌హాలు … Read More

2015 నుండి ఇంకా వారం రోజులు కాలేదా ? : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఉస్మానియా ద‌వ‌ఖానా ఇంకో రెండు మూడు సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ ఉండ‌దు దీన్ని కూల్చి రెండు కొత్త ట‌వ‌ర్‌లు క‌డుతామ‌ని ఇంకో వారం రోజుల్లో ఇక్క‌డి నుండి షిప్ట్ చేస్తామ‌న్నా సీఎంంకు 2015 ‌నుండి ఇంకా వారం రోజులు కాలేదా అని … Read More