తెలంగాణలో 31 మంది డాక్టర్లకు కరోనా… అధికారుల అత్యవసర సమావేశం!
వైరస్ పై పోరాటంలో ముందు నిలిచిన వైద్యులు.గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లకు పాజిటివ్.తక్షణ చర్యలపై అధికారుల చర్చ. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వారిలో డాక్టర్లే ముందు నిలిచివున్నారన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం, దాని తీవ్రతపై పూర్తి అవగాహన … Read More











