పూణేలో పూర్తి లాక్డౌన్
జూలై 13 నుంచి 23 వరకు పూణే , పింప్రి, చించ్ వాడ్ లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు … Read More
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
జూలై 13 నుంచి 23 వరకు పూణే , పింప్రి, చించ్ వాడ్ లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు … Read More
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1608 కరోనా కేసులు.. 15 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. ఇందులో 1576 మంది లోకల్స్ కాగా.. 32 మంది ఇతర రాష్ట్రాల నుంచి … Read More
ఈ కరోనా మహామ్మారి సమయంలో గర్భీణీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కిమ్స్ సవీర డాక్టర్ శ్వేత అన్నారు. అలాగే బాలింతలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కరోనా విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని వారి కోసం డాక్టర్ … Read More
కరోనా వైరస్ వల్ల ఘట్కేసర్లో నిత్యం కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తుండంతో ప్రజలు బయటకి రావాలి అంటే భయపడుతున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకి రాని పరిస్థితి కనిపిస్తోంది. ఒకరి నుంచి మరొకరి … Read More
తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్లోని సహకార శాఖ మంత్రి సెల్లూరు కె. రాజుకు శుక్రవారం రోజున కరోనా పాజిటివ్గా నిర్ధారణయ్యింది. దీంతో ఆయన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దీనిపై డీఎంకే అధ్యక్షుడు … Read More
కోవిడ్-19 సోకిన రోగులకు కిమ్స్ హాస్పిటల్ ఆన్లైన్ ద్వారా హోం ట్రీట్మెంట్ అందిస్తోంది. ఒకరి నుండి ఒకరికి వ్యాధి సోకుతుడండంతో ప్రజలను కాపాడడానికి కిమ్స్ యజమాన్యం కోవిడ్-19 రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీని ముందుకు తీసుకొచ్చింది. కరోనా లక్షణాలు ఉన్నా… లేదా … Read More
రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. బాధితుల సంఖ్య 30 వేలకు చేరువైంది. బుధవారం 1,924 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 29,536కి చేరింది. ఇందులో 11,933 యాక్టివ్ కేసులుండగా.. 17,279 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 11 మంది మృతి … Read More
రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులతో పోలీసుశాఖ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే ప్రైవే టు పార్టీలు, విందులు, వినోదాల విషయం లో నిబంధనలు ఉల్లంఘించినా.. పోలీస్స్టేషన్లలోకి గుంపులుగా వచ్చినా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించిన తెలంగాణ పోలీసులు ఇకపై మాస్కు ధరించే … Read More
వనస్థలిపురం ఏ క్వార్టర్స్లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్లో తన కుమార్తె బర్త్డే వేడుకలు నిర్వహించగా, దీనికి హాజరైన 28 మంది వైరస్ బారినపడ్డారు. అదే కుటుంబంలోని తండ్రి, కొడుకు మృతి చెందారు. మలక్పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగి … Read More
రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 87.6 … Read More