క‌రోనా మందు 103 రూపాయ‌లే

మహమ్మారికి మందు కనిపెట్టారు. గత మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా వైరస్ ని నిలువరించేందుకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును కనుగొన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ … Read More

క‌రోనాతో మెద‌డుకి ముప్పా ?

కోవిడ్‌ కారణంగా మెదడు దెబ్బతింటుందా? అవునంటున్నారు స్వీడన్‌లోని గొథెన్‌బర్గ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై … Read More

తెలంగాణ‌లో క‌రోనా తొలి ట్రిపుల్ సెంచ‌రీ

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ … Read More

క‌రోనాపై పొలంప‌ల్లిలో ఇంటింటి ప్ర‌చారం : భాజాపా

క‌రోన వైర‌స్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌గాహాన అవ‌స‌ర‌మ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ పేర్కొంది. ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన క‌ల్పించ‌డానికి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చూట్టింది మెద‌క్ జిల్లా భాజ‌పా. ఇందులో భాగంగా.. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో లోని పొలంపల్లి … Read More

యువ‌కుల్లో పెరుగుతున్న క‌రోనా కేసులు

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు తెలిసింది వృద్ధుల్లో, చిన్నారుల్లో, రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉన్న‌వారిలో మాత్ర‌మే ఎక్కువ‌గా క‌రోనా సోకుతుంద‌ని అనుకున్నాం. కానీ ఇప్పుడా ఆ వైర‌స్ త‌న రూట్ మార్చింది అని చెప్పుకోవాలి. అంచనాలకు విరుద్ధంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో బాధపడే … Read More

ఇక లౌక్‌డౌన్ ఉండ‌దు – ఇప్పుడు అన్‌లౌక్ 1.0

దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులు వినిపిస్తున్నాయని, దీనిపై స్పష్టతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దేశంలో లాక్‌డౌన్‌ల దశ ముగిసి, అన్‌లాక్‌ దశ ప్రారంభమైందని ప్రధానమంత్రి బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో … Read More

ప్రతీ ఐదుగురిలో ఒకరికి క‌రోనా ముప్పు

ప్రపంచ జనాభాలో ప్రతీ అయిదుగురిలో ఒకరికి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపుగా 170 కోట్ల మంది కరోనా ముప్పులో ఉన్నారని ఆ అధ్యయనం చెప్పింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ … Read More

మెద‌క్‌లో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

మెద‌క్ జిల్లాను క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఒక్క‌రోజే 13 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌ర పెడుతోంది. జిల్లాలో ముఖ్యంగా తూప్రాన్ ప‌ట్ట‌ణంలో పెద్ద ఎత్తున క‌రోన కేసులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దీంతో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. ముఖ్యంగా … Read More

చైనాలో కరోనాకి మందు క‌నుగొన్నారా ?

కోవిడ్‌–19కు టీకా కనుగొనే దిశగా ముందడుగు వేసినట్లు చైనా కంపెనీ సైనోవాక్‌ బయోటెక్‌ ఆదివారం ప్రకటించింది. తమ ‘కరోనా వాక్‌’టీకా మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించింది. తొలి దశలో 143 మంది వాలంటీర్లు, మలి … Read More

భ‌యం భ‌యంగా తూప్రాన్ ప‌ట్ట‌ణం

తూప్రాన్‌లో క‌రోన వైర‌స్ సృష్టించిన ప్ర‌ళ‌యం అంతా ఇంతా కాదు. ఇంట్లో నుండి కాలు బ‌య‌ట‌కి పెట్టాలంటే జ‌నం జంకుతున్నారు. ఎంత అత్య‌వ‌స‌ర‌మైన ప‌నులు వాయిదా వేసుకోవడానికే మెగ్గు చూపుతున్నారు. క‌రోనా కేస‌లు న‌మోదు కావ‌డం, మ‌ర‌ణాలు సంబవించ‌డం చూస్తుంటే ప‌రిస్థితి … Read More