న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : ప్రియాంక గాంధీ
దేశంలో సంచలనం సృష్టించిన హత్రస్ ఘటనపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము అని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు, సోనియాగాంధీ కుమార్తే ప్రియాంకా గాంధీ. ఓ దళిత మహిళకు భాజపా ప్రభుత్వం ఇచ్చే తీరు చూసి దేశం మొత్తం సిగ్గుతో తలదించుకుంది … Read More











