న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : ప్రియాంక గాంధీ

దేశంలో సంచలనం సృష్టించిన హత్రస్ ఘటనపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము అని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు, సోనియాగాంధీ కుమార్తే ప్రియాంకా గాంధీ. ఓ దళిత మహిళకు భాజపా ప్రభుత్వం ఇచ్చే తీరు చూసి దేశం మొత్తం సిగ్గుతో తలదించుకుంది … Read More

గాంధీజీనే మనకు ఆదర్శం : శ్రావణి

జాతిపిత గాంధీజీ ఆశయసిద్ధి కి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వి ఎస్ ప్రసాద్, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ జిల్లా … Read More

రామలింగారెడ్డి సొంతూరిలోనే పార్టీ మారిన తెరాస నాయ‌కులు

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి సొంతూరైన చిట్టాపూర్‌లో తెరాస నాయ‌కులు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. గ్రామ ఎంపీటీసీ బొల్లారం క‌న‌క‌య్య భాజ‌పాలో చేర‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు తారుమారైనాయి. దీంతో గ్రామంలోని ప్ర‌జ‌లు కూడా పెద్ద ఎత్తున్న భాజ‌పాకి మ‌ద్ద‌తు … Read More

సీఎం మ‌నవుడిపై అన్ని పుకార్లేనా

తన ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, కేటీఆర్ తనయుడు హిమాన్ష్ రావు. తాను గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి తీవ్రగాయాలు అయినట్లు, నడవలేకపోతున్నట్లు, నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు పలు పత్రికలు, … Read More

గాంధీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యం : జ‌గ‌న్‌

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని … Read More

రుక్మ‌పూర్‌లో భాజపా ప్ర‌చారం

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి, శ్రీ‌కాంత్ చారిదుబ్బాక ఎన్నిక‌లు స‌మీపిస్తుడడంతో భాజ‌పా త‌న ప్ర‌చార జోరు పెంచింది. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామానికి వెళ్లి ఇంటింట ప్రచారం చేస్తున్నారు. ర‌ఘునంద‌న్‌రావు గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నామ‌ని పార్టీ కేంద్రం నిర్వ‌హాకులు స‌తీష్‌గౌడ్ అన్నారు. … Read More

దుబ్బాక‌లో మొద‌లైన కాక

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో పొలిటికల్‌ ఫీవర్‌ మొదలైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 55 అసెంబ్లీ స్థానాలతో పాటు దుబ్బాకకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో అన్ని ప్రధాన … Read More

నవంబర్‌ 3న దుబ్బాక ఉపఎన్నిక

దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటిం చింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 9న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల … Read More

గెలవకపోతే మీ పదవులకు ఎసరే

రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించాల్సిందేనని, మీమీ నియోజకవర్గాల పరిధిలో విజయం సాధించే బాధ్యత మీదేనని మంత్రులు, నాయకులకు మంత్రి తెగేసి చెప్పినట్లు సమాచారం. “మీ పరిధిలో మీరు విజయం సాధించాల్పిందే. అలా కాని పక్షంలో పార్టీ … Read More

ఏం చేస్తారో తెలియ‌దు గెల‌వాలంతే : కేటీఆర్‌

మీరు ఏం చేస్తారో తెలియ‌దు నాకు, ఇక్క‌డ మాత్రం గెలిచి తీరాలంతే అని గ‌ట్టిగా చెప్పాడు. మంత్రి కేటీఆర్‌. రానున్న గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేస్తారో… ఎలా చేస్తారో తనకు తెలియదని, సగంపైన స్థానాలు టీఆర్ఎస్ సొంతం కావాలని … Read More