మోడీపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన హరీష్ రావు

మోడీ సర్కార్ పై తెలంగాణ ఆర్ధికమంత్రి హరీశ్ రావు మరో సారి తన అక్కసు వెళ్లగక్కరు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పదే పదే మోడీ సర్కారు పై తన వ్యతిరేకతను చూపిస్తున్నారు. తాజాగా నార్సింగ్ మండలంలో ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో … Read More

క‌విత‌కు లైన్ క్లియ‌ర్ చేస్తున్నారా ?

రాష్ట్ర మంత్రి రాస‌లీల‌లు ఒక్క‌సారిగా తెలంగాణలో రాజ‌కీయ కాకా పుట్టించాయి. ఓ వైపు దుబ్బాక ఎన్నిక‌లు మ‌రోవైపు మంత్రి రాస‌లీల‌లు అంశం. ఎక్క‌డ చూసిన ఇదే చ‌ర్చ‌. ఏ మంత్రి.. ఎవ‌రితో.. ఎలా.. ఇదే హాట్ టాపిక్ ప్ర‌స్తుతం రాష్ట్రంలో న‌డుస్తోంది. … Read More

సంచ‌ల‌నం సృష్టిస్తున్న మంత్రి గారి రాస‌లీల‌లు

రాష్ట్ర వ్యాప్తంగా ఓ మంత్రి రాస‌లీల‌లు పెను సంచ‌ల‌నాన్ని సృష్టిస్తున్నాయి. మ‌సాజ్ కావాలంటూ రాష్ట్ర మంత్రి ఓ అమ్మాయితో అస‌భ్యంగా వాట్సాప్‌, ఫెస్‌బుక్ మెసెంజ‌ర్‌లో సందేశాలు పంపించార‌ని వాటికి సంబంధించిన స్రీన్ షాట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో స‌ద‌రు … Read More

బ్యాట్ నేను ప‌ట్టినా… బ్యాలెట్ ప‌ని మీరు చూడండి : జ‌య‌సార‌ధి

ప‌ట్ట భ‌ధ్రుడికి ప‌ట్టం క‌డితే మ‌నం ప‌డే క‌ష్టాలు తీరుతాయ‌ని అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి. నల్గొండలో ఉదయం నాలుగు గంటల నుండే ఉదృతంగా ఆయ‌న ప్ర‌చారం చేశారు. ఎన్‌జీ కాలేజ్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్ ను కలిసి … Read More

మెద‌క్ జిల్లాను టార్గెట్ చేసిన భాజ‌పా

తెలంగాణ‌లో మెద‌క్ జిల్లాకు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఎంతో మంది రాజ‌కీనాయ‌కులు ఈ జిల్లా నుంచే వ‌చ్చారు. ఈ మెద‌క్ నుండి గెలుపొంది జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన నేత‌లూ ఉన్నారు. ఓ ఇందిరాగాంధీ, టైగ‌ర్ న‌రేంద్ర‌, విజ‌య‌శాంతి, ప్ర‌స్తుత తెలంగాణ … Read More

తెలంగాణ స‌చివాల‌యం నిర్మాణ ప‌నులు ఆ సంస్థ‌కే అప్ప‌జెప్పిన కేసీఆర్‌

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన షాపూర్‌జీ పల్లోంజీ దక్కించుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. నిర్మాణ సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఈ-బిడ్డింగ్‌ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. దీనికి ఎల్‌ … Read More

దేశానికే ఆద‌ర్శం ధ‌ర‌ణి : ‌తిరుప‌తి యాద‌వ్‌

భూ ఆక్ర‌మాణ‌లు క‌ట్ట‌డి చేయ‌డానికి తీసుకొచ్చిన ధ‌ర‌ణి వెబ్‌సైట్ దేశానికే ఆద‌ర్శ‌మ‌ని పేర్కొన్నారు తెరాస రాష్ట్ర యువ నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్‌. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్ సీఎం సూచ‌న‌ల మేర‌కు రూపకల్పన చేశార‌న్నారు. కోటి 45 … Read More

అందుకే ధ‌ర‌ణిని తీసుకొచ్చాం : కేసీఆర్

రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభించిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. ప్ర‌జ‌ల బ‌తుకంతా భూమి చుట్టూ ఉండేది. ఒక‌ప్పుడు భూమికి … Read More

చ‌దువుకున్న బిడ్డ‌ల‌ను ఆగం చేసిన స‌ర్కార్ : జ‌య‌సార‌ధిరెడ్డి

తెలంగాణ వ‌చ్చాక ఇంటికో ఉద్యోగం వ‌స్తుంద‌ని అనుకున్నాం కానీ తెరాస స‌ర్కార్ అంద‌ర‌నీ ఆగం చేసింద‌ని విమ‌ర్శించారు ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి జ‌య‌సార‌ధి రెడ్డి. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత మ‌న ఉద్యోగాలు మ‌న‌కొస్తాయ‌ని యువ‌కులు కొండంత ఆశ‌తో ఎదురు చూస్తే కేసీఆర్ అంద‌రికీ … Read More

హ‌రీష్‌రావు మంత్రి ప‌ద‌వి ఉండ‌నుందా ?

దుబ్బాక ఉప ఎన్నిక‌లు మంత్రి హారీష్‌రావు మెడ‌కు చుట్టుకున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ఆ మంత్రి ప‌దవిలో వేరేఒక‌రు చేరిపోయార‌ని ఇక మూహుర్తం కోసం ఎదురు చూస్తున్నార‌ని అంటున్నారు. అస‌లు దుబ్బాక‌కు , మంత్రి ప‌ద‌వికి ఏంటీ … Read More