మార్చిలో ఏపీ కొత్త జిల్లాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప‌క్రియ వ‌డివ‌డిగా ముందుకు వెళ్తుంది. ఏప్రిల్ నుండి కొత్త జిల్లాల నుండి పాల‌న సాగించాడానికి సిద్ద‌మ‌వుతోంది. ఈ మేరకు మార్చి 18 నాటికే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. మార్చి 15-17 మధ్య … Read More

మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోడీ మ‌ధ్య ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్ ప‌లు విలేక‌రుల స‌మావేశంలో బ‌హిరంగంగా విమ‌ర్శిస్తునే ఉన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ముందు కేంద్రాన్ని దోషిగా నిల‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నం గ‌ట్టిగానే చేస్తూనే ఉన్నారు. … Read More

కేసీఆర్ ఖేల్ ఖ‌త‌మైతోంది : రేవంత్ రెడ్డి

మోడీ హైదారాబాద్ వ‌చ్చినప్ప‌టి నుండి కేసీఆర్‌లో భ‌యం మొద‌లైంద‌న్నారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. జ‌నగామ‌లో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించిన ఆయ‌న మాటాల్లో వ‌ణుకు కనిపిస్తోంద‌న్నారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో … Read More

కారుదిగి క‌మ‌లం చేత‌బ‌ట్టిన తుక్కుగూడ మున్సిపాలిటీ

తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రోజు రోజుకు అధికార పార్టీ ప‌ట్టుకొల్పోతున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది. కొత్త‌గా జిల్లా అధ్య‌క్షులగా ప‌ద‌వులు ఇచ్చిన త‌రువాత పరిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌నే చెప్పుకోవాలి. ఒక్క‌సారిగా పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేధాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇక రంగారెడ్డి … Read More

యూపీలో ప్రారంభ‌మైన తొలిద‌శ పోలింగ్‌

ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం … Read More

డీకే అరుణ కుమార్తెపై కేసు న‌మోదు

భారతీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత‌, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. త‌మ ఇంటి సమీపంలో ప్రహరీ గోడ నిర్మించుకుంటున్న వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుపై ఆమెపై కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డిపై పోలీసులు … Read More

మోడీ ప్ర‌త్య‌క్ష యుద్ధానికి దిగిన తెరాస‌

రాష్ట్ర విభ‌జ‌న ల‌క్ష్యంగా చేసుకొని ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌కం రేపుతున్నాయి. దీంతో తెలంగాణ‌లో అధికార పార్టీ తెరాస నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి సిద్ద‌మైంది. మోదీ వ్యాఖ్యలను అటు కాంగ్రెస్ తో పాటు, టీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా … Read More

మోడీని చూసి కేసీఆర్‌కి జ్వ‌రం వ‌చ్చిందా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వం ఎడ మోహం, పెడ మోహంలాగా ఉన్నారు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా… కేంద్రం ప్ర‌భుత్వంపై, ప్ర‌ధాని మోడీపై విరుచుకుప‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన బ‌డ్జెట‌ట్ స‌మావేశంపై ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్… త‌న‌దైన వ్యంగ మాట‌ల‌తో తూర్పారాబ‌ట్టారు. అయితే … Read More

ఏపీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ముచ్చింత‌ల్ వెళ్లిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేఆర్ ముచ్చింత‌ల్ ప‌ర్య‌ట‌న సంచ‌ల‌నాల‌కు వేదికైంది. ఇప్ప‌టికే ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి దూరంగా ఉన్న‌య ఆయ‌న‌. ఒక రోజు ముందే ముచ్చింత‌ల్ వెళ్లి ప‌ర్య‌టించారు. అయితే కేసీఆర్ ఎక్క‌డికి వెళ్లిన ఆయ‌న వెంట‌నే మంత్రులు, ఇత‌ర ఎమ్మెల్యేలు ఆయ‌న … Read More

అసదుద్దీన్ ఓవైసీకి సానుబూతి ప్ర‌క‌టించిన మంత్రి కేటీఆర్‌

అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఖచ్చితంగా పిరికిపందల చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్‌ ఒవైసీ భాయ్‌పై జరిగిన ఈ దాడి దారుణమని కేటీఆర్ అన్నారు. అసద్ భాయ్ మీరు క్షేమంగా … Read More