కామినేనిలో ఎమ్మెల్యే తండ్రి మృతి

నార్కెట్‌ప‌ల్లి కామినేని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే తండ్రి మృతి చెందారు. వివ‌రాల్లోకి వెళ్తే.. తెరాస పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ అనారోగ్యంతో కన్నుమూశారు. నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రిలో గత రెండ్రోజులుగా … Read More

సామాన్యుల న‌డ్డివిరుస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్ : అనిత‌

జ‌గ‌న్ స‌ర్కార్ పేద ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాట‌ముడుతోంద‌ని మ‌రోమారు మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. ఓ వైపు విద్యుత్ కోత‌లు విధిస్తూ ఛార్జీలు పెంచుతూనే, మ‌రోవైపు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేయ‌కుండా అధిక ధ‌ర‌లు పెంచార‌ని … Read More

బీజేపీ వ‌ల్లే సీఎం రోడ్ల మీదకొచ్చి తిరుగుతున్నాడు : హైమా రెడ్డి

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ చేస్తున్న ఉద్య‌మాల వ‌ల్లే సీఎం ఫాం హౌస్ నుండి బ‌య‌టికి వ‌చ్చార‌ని అన్నారు బీజేపీ రాష్ట్ర నాయ‌కురాలు, మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కార్యదర్శి, మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు … Read More

అలిగిన ఎమ్మెల్యేల‌కు మ‌ళ్లీ టిక్కెట్లు లేవంటా ?

ఏపీలో ర‌స‌వ‌త్త‌ర‌మైన రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌బెట్టి జూనియ‌ర్ల‌ను మంత్రుల‌ను చేస్తావా నా త‌డ‌ఖా ఎంటో ఇప్పుడు చూపిస్తా… రాజకీయంలో త‌ల‌పండిన వ్య‌క్తిని న‌న్ను కాద‌ని నా ఇలాఖాలో నా బ‌ద్ద శ‌త్రువుని మంత్రిని చేస్తావా అంటూ త‌మ అనంగ శిష్యుల‌తో … Read More

ఏపీలో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా త‌యారువుతున్నాయి. ఇప్ప‌టికే అనేక పార్టీలు అధికారం కోసం పోటీప‌డుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మొద‌లుకొని, అధికార పార్టీ వైకాపా, కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు ముందు వ‌రుస‌లో ఉండ‌గా.. చివ‌రికి కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ కూడా … Read More

వైద్య ఆరోగ్యంపై సీఎం స‌మీక్ష‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పాల‌ప ప‌రుగులు పెట్టిస్తున్నారు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. ఇప్ప‌టికే మంత్రుల కేటాయింపులు పూర్తి చేసిన ఆయ‌న పాల‌న సౌక‌ర్యాల‌పై దృష్టి సారించారు. ఇటీవ‌ల వైద్య ఆరోగ్య‌శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మంత్రి విడుద‌ల ర‌జ‌ని, ఇత‌ర అధికారులతో క‌లిసి ఆయన ఉన్న‌త … Read More

మొద‌టి రోజే మొద‌లెట్టేశారుగా : అనిత

మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి ఒక రోజు కూడా గ‌డ‌వ‌క‌ముందే భ‌జ‌న మొదలు పెట్టార‌ని విమ‌ర్శించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌లపూడి అనిత‌. జ‌గ‌న్ వాళ్ల సొంత పార్టీ నాయ‌కులు పోగ‌డ‌డం కాదు నెత్తిన ఎక్కించుకొని తిరుక్కొని కానీ … Read More

రాజ‌కీయం కోసం రైతుల‌ను వాడుకుంటున్న సీఎం : కాట్రాగ‌డ్డ ప్ర‌సూన‌

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు కాట్రాగ‌డ్డ ప్ర‌సూన‌. త‌న రాజ‌కీయం ప‌బ్బం గ‌డ‌ప‌డానికి రైతుల‌ను ఎర‌గా వేసి వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. అంతేకానీ రైతుల‌పై ఎటువంటి ప్రేమ లేద‌న్నారు. తెలంగాణలోని సమస్యల నుంచి ప్రజల … Read More

భ‌క్తుల‌ను ప‌ట్టించుకొని తితిదే

తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తుల‌ను తితిదే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు తెలుగేదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు గోరుంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. తిరుమల లో దర్శన భాగ్యం కూడా ఈ నిచమైన ప్రభుత్వం కల్పించలేక పోతుంది ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. … Read More

ప్ర‌తి గింజా రాష్ట్ర‌మే కొంటుంది : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి పంట‌ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగొలు చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఇవాళ జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విలేక‌రులు వెల్ల‌డించారు. మంత్రివ‌ర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా … Read More