భ‌క్తుల‌ను ప‌ట్టించుకొని తితిదే

తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తుల‌ను తితిదే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు తెలుగేదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు గోరుంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. తిరుమల లో దర్శన భాగ్యం కూడా ఈ నిచమైన ప్రభుత్వం కల్పించలేక పోతుంది ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వేసవి దృష్ట్యా కనీస చర్యలు కూడా టిటిడి చేపట్టలేకపోతుంది ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌ల‌తో ఎన్న‌డూ చూడ‌లేని హృదయ విధారక చర్యలు చూస్తున్నాం ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

https://www.kooapp.com/koo/GORANTLA_BC/7e61a506-0d84-452a-8d43-4eb81e26da3a