సోనియా గాంధీ ఆరోగ్యం స‌న్న‌గిల్లుతోందా ?

సోనియాగాంధీ భార‌త రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. అయితే ఆమె ఇప్పుడు అనారోగ్యం వ‌ల్ల రాజ‌కీయాల్లో పూర్తి స్థాయిలో దృష్టి సారించ‌లేక‌పోతోంది. గ‌త కొంత‌కాలంగా ఢిల్లీలోని గంగారామ్‌ఆసుప‌త్రిలో చికిత్స  పొందుతున్నారు. అయితే శీత‌కాలం మొద‌ల‌వ‌గానే ఆమె ఆరోగ్యం మ‌రింత ఇబ్బందిగా మారింద‌ని … Read More

గ్రేట‌ర్‌లో ప‌వనిజం ప‌నిచేస్తుందా ?

హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అన్ని పార్టీలు త‌మ అభ్యుర్థుల జాబితాల‌ను ప్ర‌క‌టించాయి. అయితే ఇక ప్రచ‌ర కార్యక్ర‌మాలు ఆల‌స్య‌మే. కాగా తెరాస ఇప్ప‌టికే ప్ర‌చార క‌ర్త‌గా క‌విత‌ను, కేటీఆర్‌ని రంగంలోకి దింపాయి. మ‌రోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ … Read More

యువ‌త భాజపా వైపే చూస్తున్నారా ?

భార‌తీయ జ‌న‌తా పార్టీ అంటే… అర్బ‌న్ ఏరియాలో మాత్ర‌మే ఉండేది అనేద బాగా ప్రచారం. అయితే ఇటీవ‌ల తెలంగాణ జ‌రిగిన దుబ్బాక ఎన్నిక‌ల‌ల్లో వ‌చ్చిన  ఫ‌లితం పూర్తిగా రాష్ట్ర రాజ‌కీయాల‌ను మార్చేసింది.  ఆ ఎన్నిక‌ల ఫ‌లితాన్ని ఆస్వాదించ‌క‌ముందే… వెంట‌నే గ్రేట‌ర్‌లో ఎన్నిక‌ల … Read More

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మృతి

ఏపీలోని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే స‌త్య‌ప్ర‌భ క‌న్నుమూశారు. కొంత‌కాలంగా అనార్యోగంతో బాధ‌ప‌డుతున్న ఆమె.. గురువారం అర్ధ‌రాత్రి తుదిశ్వాస విడిచారు. 2014లో తెదేపా నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. 2019లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవ‌ల తెదేపా … Read More

మేయ‌ర్ ప‌ద‌వి కోసం మంత్రుల కోడ‌ళ్లు, కూతుర్ల పోటీ

గ్రేట‌ర్ మేయ‌ర్ ప‌ద‌వి ఈసారి జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ల‌కు కేటాయించ‌డంతో కార్పొరేట‌ర్ల నుండి మంత్రుల వ‌ర‌కు లాబియింగ్ మొద‌లు పెట్టారు. త‌మ వారికే సీటు కేటాయించాల‌ని ప‌ట్ట‌వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్ల ప‌ట్టు బ‌డుతున్నారు. ఒక‌రికి మించి మ‌రొక‌రు రాజ‌కీయ వ్యుహాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌, … Read More

మునిగిపోతున్న నావ టీఆర్ఎస్ పార్టీ

టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక్క‌ప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎదురులేని పార్టీ. కానీ రోజుకు రోజుకు అది మునిగిపోతున్న నావ‌ల త‌యార‌వుతుంది. గ్రేట‌ర్ ముందు పార్టీకి సీనియ‌ర్ నేత‌ల నుంచి టిక్కెట్లు ఆశించి భంగ‌ప‌డుతున్న నేత‌లంతా భాజ‌పా, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అలాగే … Read More

దేవుడికే టీఆర్ఎస్ కండువా కప్పిన సీఎం కూతురు కవిత

ఎమ్మెల్సీ , సీఎం కూతురు కవిత చేసిన చర్యలు వివాదాస్పదంగా మారాయి. దీనితో హిందు నాయకులు మండి పడుతున్నారు. ముషీరాబాద్ లోని గాంధీనగర్ లోని దేవాలయంలో వినాయకుని మెడలో TRS పార్టీ కండువా కప్పిన సంఘటన హిందూ మనోభావాలను తీవ్రంగా గాయపరచింది.దీనిపై … Read More

జ‌న‌సేన పోటీ వ‌ల్ల ఏ పార్టీకి లాభం ?

హైద‌రాబాద్ గ్రేట‌ర్ పోటీలో దిగుతున్న జ‌న‌సేన పార్టీ వ‌ల్ల ఏ పార్టీకి లాభం క‌లుగుతుంది అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయ‌శంగా మారింది. ఇప్ప‌టికే ఏపీలో దోస్తీ చేస్తున్న భాజ‌పాకు ఇక్క‌డ మాత్రం ఒంటరిగా యుద్దం చేయ‌డానికి సిద్ద‌మ‌వుతుంది. జ‌న‌సేన పార్టీ గ్రేట‌ర్‌లో ఒంట‌రిగా … Read More

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ స‌త్తా చాటుతుందా ?

తెలుగు రాష్ట్రాల్లో ఒక‌టైన ఏపీలోని తిరుప‌తి లోక‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌ల జ‌ర‌గ‌నుంది. ఈ పోటీలో టీడీపీ త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. అయితే ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాష్ట్రంలో ప‌లు మార్ప‌లు తీసుక‌వ‌స్తాయ‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.కేంద్ర మాజీ మంత్రి పనబాక … Read More

బావ‌ను దుబ్బాక ఓట‌మి రిపోర్ట్ ఇవ్వాల‌ని కోరిన కేటీఆర్‌

దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో కంగుతిన్న తెరాస…  ఓట‌మిపై పోస్ట్‌మ‌ర్టం మొద‌లు పెట్టింది. ఈ ఓటిమి తెరాస‌లో తీవ్ర ప్ర‌కపంన‌ల‌ను తీసువ‌చ్చే విధంగా ఉన్నాయ‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇప్ప‌టికే ఆతర్మ‌ద‌నంలో ఉన్న హారీష్‌రావుని దుబ్బాక ఓటిమిపై రిపోర్ట్ ఇవ్వాల‌ని పార్టీ కార్య‌నిర్వ‌హణ … Read More