రైతుకి కష్టం రానివ్వం : పల్లా

తెలంగాణ కరోనా కష్ట సమయంలో ఏ ఒక్క రైతుకు కూడా కష్టం రానివ్వం అని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. విపక్షాలు అర్ధం లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి కష్టకాలం లో దేశం లో ఏ … Read More

ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ సీఎస్, డిజిపి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అధికారులు ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా ముగిసింది. తెలంగాణ లోని పల్లెలను కాపాడుకోవలిసిన అక్కెర ఉంది పేర్కొన్నారు. ఈ కరోన మహమ్మరి పోతేనే ఆర్థికంగా మంచిరోజులు వస్తాయన్నారు. సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ … Read More

పెద్ద ఎత్తున్న వరిధాన్యం కొనుగోలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున్న వరిధాన్యం కొనుగోలు ప్రారంభమైనది. ఈ రోజు వరకు 5040 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 10 లక్షల 23 వేల 564 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర రైతుబందు సమితి చైర్మన్ … Read More

ఇంటి ఓనర్ కిరాయి అడిగితే 100 కి ఫోన్ చేయండి.

లాక్ డౌన్ సమయంలో ఇంటి ఓనర్లు అద్దె కట్టమని ఇబ్బంది పెడితే 100 కి ఫోన్ చేయమని తెలంగాణ సీఎం కెసిఆర్ తెలిపారు. మూడు నెలల పాటు అద్దె అడగవద్దు అని ఎవరైనా ఒత్తిడి తెస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. … Read More

ఎలాంటి సడలింపులు లేవు : కెసిఆర్

లాక్ డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులలో…. తెలంగాణాలో ఎటువంటి సడలింపు లేవు అని స్పష్టం చేశారు. ఎప్పటి వరకు ఉన్న నియమాలే అమలవుతాయని చెప్పారు. ఆరున్నర గంటల పాటు సాగిన కేబినెట్ మీటింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు … Read More

కరుణామయుల కానుకలు

కరోనా కష్ట కాలంలో కరుణామయులు తెలంగాణ సర్కారుకి చేదోడు వాదోడులాగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా విరాళాల రూపంలో కోట్ల రూపాయలు అందించారు. ఈరోజు కూడా మంత్రి కే తారకరామారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు అందించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి … Read More

ప్రభుత్వ సహాయాన్ని మరింత పెంచాలి – టీజేఎస్ నేత కోదండరామ్ డిమాండ్

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదల అందరికీ ప్రభుత్వం అందిస్తున్నసహాయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో … Read More

ఉద్యోగులను తొలగించవద్దు: కేటీఆర్‌

ప్రస్తుతం సమాజంలోని అన్ని వర్గాలకు కరోనా వైరస్ రూపంలో ఒక సవాలు ఎదుర్కొంటుందని ఈ సవాల్ను సమిష్టిగా ఎదుర్కొందామని మంత్రి కే. తారకరామారావు ఈరోజు పిలుపునిచ్చారు. ఈరోజు సిఐఐ తెలంగాణ చాప్టర్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి కే. … Read More

19న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులలో తెలంగాణాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై ఈ నెల 19న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏప్రిల్ 20 తర్వాత కొన్నిచోట్ల సడలింపులు ఇవ్వాలా? వద్దా? అనే అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా కరోనా … Read More

ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే

నాదెండ్ల వీధుల్లో ట్రాక్ట‌ర్‌ను న‌డుపుతూ హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారీ చేసిన చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని. వీధులు, ఇళ్ల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుంటే క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని గారు తెలిపారు. మండ‌ల కేంద్రం నాదెండ్ల‌లో గురువారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు వీధుల్లో … Read More