పిట్ట‌ల దొర కేసీఆర్ ప‌నైపోయింది : బండి సంజ‌య్‌

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని.. ఆయన మాటలను, హామీలను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తన పనైపోయిందని భావించిన కేసీఆర్.. ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతూ అక్కడి ప్రజలకు ఆర్థిక సాయం పేరుతో కొత్త డ్రామాలాడుతున్నారని … Read More

మంత్రి హత్య కుట్ర‌…వారి వ్యుహమేనా ?

మంత్రి శ్రీ‌నివాస్ హ‌త్య‌కుట్ర వెనుక అనుమానాలు వ‌స్తున్నాయి. హ‌త్య చేయ‌డానికి దాదాపు 15 కోట్లు సుపారీ చేసిన‌ట్లు సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంధ్ర తెలిపారు. అయితే ఈ హత్యలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన భార‌తీ జ‌న‌తా పార్టీ నేత‌లు మాజీ మంత్రి … Read More

మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ్య‌త‌కు కుట్ర‌

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌న విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ, ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర జరిగిందని, ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్‌ సీపీ సీఫెన్‌ రవీంద్ర తెలిపారు. బుధవారం రాత్రి … Read More

రోడ్డు ప్ర‌మాదంలో ఎమ్మెల్యే కుమారుడు

తూర్పు గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎమ్మెల్యే కుమారుడికి తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై.. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమారుడు సుమంత్ ప్రయాణిస్తున్న … Read More

విద్యార్థుల‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం : సీఎం జ‌గ‌న్

ఉక్రేయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల‌కు ఎటువంటి క‌ష్టం రాకుండా చూసుకుంటామ‌ని హామీ ఇచ్చారు ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వెళ్లిన విద్యార్థుల వివ‌రాలు సేక‌రించాల‌ని మంత్రుల‌ను, అధికారుల‌ను అదేశించారు. కేంద్ర … Read More

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల‌క అండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం – కిష‌న్‌రెడ్డి

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలో భార‌తీ విద్యార్థులు చిక్కుకున్న సంగ‌తి విదిత‌మే. వారిని వెన‌క్కి తీసుకరావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం, భార‌తీయ ఎంబసీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇటీవ‌ల ప్రధాని న‌రేంద్ర‌మోడీ కృషి వ‌ల్ల అక్క‌డి నుండి ప్ర‌త్యేక విమానంలో … Read More

జ‌గ్గారెడ్డికి షాకిచ్చిన కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రులు

కాంగ్రెస్ పార్ట‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న సంగారెడ్డి జ‌గ్గారెడ్డి వెంట న‌డిచే కార్య‌క‌ర్త‌లే షాకిచ్చారు. మీరు పార్టీ మారితే తాము ఎవ్వ‌రూ కూడా నీ వెంట వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చేప్పేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కప్పులో తుఫాను … Read More

వివేకా హ‌త్య కేసులో బ‌య‌ట‌ప‌డుతున్న నిజాలు

ఏపీ మాజీ మంత్రి, సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానందారెడ్డి హ‌త్య కేసులులో రోజు రోజుకు నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దీంతో నిందితుల గుండెల్లో గుబులు మొద‌లైంది. ఈ కేసులో తాజాగా సీబీఐ స్పీడ్ పెంచుతోంది. ఒక్కొక్క‌రి వాంగ్మూలాల‌ను రికార్డు చేస్తోంది. దీంతో ఎంపీ … Read More

ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను క్షేమంగా తీసుకొస్తాం : బండి సంజ‌య్‌

ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్ విద్యార్థుల గురించి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌న్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. అక్క‌డి నుండి క్షేమంగా తీసుకొచ్చే బాధ్య‌త త‌మపై ఉంద‌న్నారు. ఈ మేర‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు … Read More

నింబోలిఅడ్డ‌లో ఈ-శ్ర‌మ్ కార్డులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్‌లో కాచిగూడ‌లోని నింబోలిఅడ్డ‌లో ఈ-శ్ర‌మ్ కార్డుల పంపిణీ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ల‌బ్ధిదారులు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి చేతులు మీద‌గా ఈ శ్ర‌మ్ కార్డుల‌ను అందుకున్నారు. ఈ కార్డులు అసంఘటిత రంగంలో పని చేస్తున్న ప్రతి కార్డు హోల్డర్‌కు సామాజిక భద్రత … Read More