బండ్ల గ‌ణేష్‌కి రెండోసారి క‌రోనా పాజిటివ్‌

మూడో ద‌శ క‌రోన సినిమా రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్ప‌టి ప్ర‌ధాన హీరో, హీరోయిన్ల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. కాగా గ‌తంలో క‌రోనా సోకి జ‌యించిన వారికి కూడా మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్‌గా వ‌స్తోంది. తాజాగా సినీ నిర్మాత‌, ప్ర‌ముఖ రాజ‌కీయ … Read More

త‌న రేటు పెంచిన ర‌ష్మిక మంద‌న‌

ఒక్క‌సారిగా స్టార్ డ్ర‌మ్ రావ‌డంతో త‌న రేటు పెంచేసింది హీరోయిన్ ర‌ష్మిక మంద‌న‌. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ‘ఛలో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సరసన నటించిన ‘గీత గోవిందం’ సినిమాతో … Read More

సూది పార్టీల‌తో సంది యేలా దొర‌

అవి సూది పార్టీలు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వ‌స్తాయి… వ‌చ్చాకా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కుచ్చుతాయి… ఇవి సాక్షాత్తూ… వామ‌ప‌క్ష పార్టీల‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ నిండు స‌భ‌లో అన్న‌మాట‌లు. ఆ పార్టీల‌కు స్థానం లేదంటూ కూర‌లో క‌రివేపాకు తీసేసిన‌ట్టు అనేక వేదిక‌ల … Read More

క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి : కిమ్స్ ఐకాన్ వైద్యులు

200 మందికి పైగా ఉచిత వైద్య ప‌రీక్ష‌లు ఉచితంగా మందులు పంపిణీ క‌రోనా ప‌ట్ల ప్రతి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు కిమ్స్ ఐకాన్ వైద్యులు. ఆదివారం చోడ‌వ‌రం మండ‌లం న‌ర్స‌య్య‌పేట గ్రామంలో కిమ్స్ ఐకాన్ ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం … Read More

మ‌హేష్‌బాబు సోద‌రుడు మృతి

సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్‌బాబు (56) నిన్న‌ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని పద్మాలయ స్టూడియోలో రమేశ్‌ బాబు భౌతికకాయం సంద‌ర్శ‌నార్థం ఉంచారు. పద్మాలయ స్టూడియోకు చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, … Read More

350 మంది పార్ల‌మెంట్ సిబ్బందికి క‌రోనా

దేశంలో పెర‌గుతున్న క‌రోనా కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. మూడో వేవ్ వ్యాప్తికి అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. తెలంగాణ‌లో 2600 పైగా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ ఆందోళ‌న గుర‌వుతున్నారు. ఇలా కేసులు పెరిగితే త‌ప్ప‌కుండా మ‌ళ్లీ లౌక్‌డౌన్ పెట్టే యోచ‌న‌లో … Read More

మోగిన ఎన్నిక‌ల న‌గ‌రా

దేశంలో మ‌ళ్లీ ఎన్నిక‌ల హ‌డ‌వుడి మొద‌లైంది. ఈ మేర‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే … Read More

రాంగోపాల్ వ‌ర్మ‌ను పిలిచారు

ఏపీలో ముదురుతున్న సినిమా టిక్కెట్ల విష‌యంపై ఏపీ ప్ర‌భుత్వం స్వ‌స్తి ప‌ల‌కాల‌ని చూస్తోంది. ఈ మేర‌కు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఆహ్వానం అందించారు. టిక్కెట్ల ధ‌ర‌లు, సినిమా రంగం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి ఈ నెల 10వ తేదీన మంత్రి పేర్నినానితో చ‌ర్చించనున్నారు. … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే 2వేల‌కు పైగా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ఒక్కరోజులోనే 2 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. వైరస్ తీవ్రత నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో చేపడుతున్నారు. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 2,295 మందికి … Read More

కేసీఆర్‌కి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి : శివ‌రాజ్ చౌహాన్‌

ఇటీవల బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ను అరెస్టు చేయడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. నిరసన ప్రదర్శన కోసం కోవిడ్-19 నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్టు చేశారు. బండి సంజయ్ కుమార్‌ను … Read More