క‌శ్మీర్‌లో భారీ మార‌ణహోమానికి పాక్ ప్ర‌య‌త్నం

భారత్​లో మరో మారణహోమానికి పాకిస్తాన్​ కుట్ర పన్నింది. ఆర్టికల్​ 370 రద్దై ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో జమ్మూకాశ్మీర్లో అలజడి రేపేందుకు పెద్ద ఎత్తున మారణాయుధాలతో టెర్రరిస్టులను పంపుతోంది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు ఏకే–47 తుపాకులు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లు, … Read More

భ‌యంగుప్పిట్లో అమితాబ్ కుటుంబం

సామాన్యులనే కాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలను కూడా కరోనా మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయనను స్థానిక … Read More

అడ్డంగా దొరికిపోయిన జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్యూల్‌

జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డీఈఓ తనిఖీలు నిర్వహిస్తుంటే స్కూల్‌ ముందు యాజమాన్యం నిఘా … Read More

1700 రోజుల మైలురాయికి చేరుకోబోతున్న విశ్వ‌మాన‌వ‌వేదిక నిత్యాన్న‌దానం

-2015 న‌వంబ‌ర్ 17వ తేదిన ప్రారంభ‌మైన విశ్వ‌మాన‌వ‌వేదిక నిత్యాన్న‌దానం విశ్వ‌మాన‌వ‌వేదిక ఉచిత వృద్ధాశ్ర‌మంతో పాటు ఎంతోమంది ఆద‌ర‌ణ‌లేని వృద్ధుల ఆక‌లి తీరుస్తున్న నిత్యాన్న‌దానంకాలే క‌డుపుల‌కు కాస్త అన్న‌పెడ‌దామ‌న్న నినాదంతో 2015 న‌వంబ‌ర్ 17వ తేదిన పాల‌కొల్లు ప్రాంతంలో ప్రారంభి్ంచిన విశ్వ‌మాన‌వ‌వేదిక నిత్యాన్న‌దానానికి … Read More

రైతుబంధుకి టైం లిమిట్ లేదు : కేసీఆర్‌

రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలనున్నా వెంటనే వారిని గుర్తించి వారందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు నియంత్రిత పద్ధతిలో వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమన్నారు. ఇది … Read More

తెలంగాణ‌లో తగ్గ‌ని క‌రోనా ప్ర‌భావం

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,402కు చేరింది. ఇవాళ ఒక్కరోజే తొమ్మిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే శనివారం … Read More

రాయ‌ల‌సీమ‌లోనే అరుదైన చికిత్స చేసిన కిమ్స్ క‌ర్నూలు

పది కేజీల బరువు గల ఆరేళ్ల పాప‌  ప్యాంక్రియాటైటిస్ కు అరుదైన చికిత్స‌. రాయ‌ల‌సీమ‌లోనే మొద‌టిసారిరాయ‌ల‌సీమ ప్రాంతంలోనే ఆరేళ్ల పాపాకు అరుదైన చికిత్స చేసింది కిమ్స్ క‌ర్నూలు హాస్పిట‌ల్‌. శ‌స్త్ర‌చికిత్ప ద్వారా కాకుండా అధునాత‌న ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేసి ప్రాణాలు … Read More

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 11 యాప్స్ తొలగింపు

గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 11 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లలో ప్రమాదకర జోకర్ మాల్వేర్ వైరస్ ఉండడమే కారణమని చెక్ … Read More

పూణేలో పూర్తి లాక్‌డౌన్‌

జూలై 13 నుంచి 23 వరకు పూణే , పింప్రి, చించ్ వాడ్ లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు … Read More

అక్క‌డ‌ 11 ల‌క్ష‌లు దాటిన క‌రోనా ప‌రీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1608 కరోనా కేసులు.. 15 మరణాలు నమోదయ్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇందులో 1576 మంది లోక‌ల్స్ కాగా.. 32 మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి … Read More