28 రోజుల్లో భారత్‌కు మాల్యా ?

భారత్ లో బ్యాంకులకు అప్పులు ఎగొట్టి లండన్ పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా తిరిగి ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా (64) న్యాయపరమైన పోరాటంలో చివరి అవకాశాన్ని కూడా కోల్పోయారు. … Read More

సొంత ఊరికి పొమ్మంటే రైలులోంచి పారిపోయారు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులో భాగంగా సొంత ఊరికి పొమ్మంటే మధ్యలో రైలు లోంచి పారిపోయారు. దీంతో అధికారులు అదృశ్యమైన వలస కార్మికులను గుర్తించే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళ్తే లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను … Read More

తెలంగాణలో ఆగని కరోనా కేసులు : 1414

రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 1,414కు చేరుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 40 కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ … Read More

దేశంలో 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు

దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3722 కొత్త కేసులు నమోదయ్యాయి. 134 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,003కి చేరింది. అందులో 49,219 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 26,235 మంది … Read More

కరోనా ఎప్పటికీ తగ్గదేమో..!

కరోనా వైరస్‌ను ప్రపంచం నుంచి మటుమాయం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్‌తో జీవించటం అలవాటు చేసుకోవాలని అంతర్జాతీయ సంస్థ సూచించింది. అంతేకాకుండా కొవిడ్-19ను సమూలంగా తుడిచిపెట్టడం ఇప్పట్లో … Read More

గట్టిగ మాట్లాడితే కరోనా వస్తుంది

కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుండి రోజుకు ఒక కొత్త విషయం బయటకి వస్తుంది. కరోనా ఆలా వస్తుంది , ఇలా వస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. కరోనా లక్షణాలు కూడా రోజుకు ఒకటి బయటకి వస్తున్నాయి. దీనితో … Read More

పెళ్లి చేసుకుంటే ఆ ఊరిలోనే చేసుకుంటా : సాయి పల్లవి

సాయి పల్లవి పరిచయం లేని అమ్మాయి. అంతగా అందరిని తన నటనతో ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.తన నటనతోనే కాకుండా డ్యాన్స్‌ స్టెప్పులతో అలరిస్తున్న ఈ కేరళ నటికి యూత్‌తో మంచి క్రేజ్‌ … Read More

ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా లింక్ రోడ్లు ఏర్పాటు: సి.హెచ్ మల్లా రెడ్డి

బోడుప్పల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు లింక్ రోడ్డు కోసం ఈరోజు స్థలాలను పరిశీలించడం జరిగింది. పీర్జాదిగూడ,బోడుప్పల్ లో ట్రాఫిక్ ను మళ్లించేందుకు ఈ లింక్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నగరం నుండి … Read More

ప్రతిపక్షాలపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

ఒక రైతుగా చెప్తున్నా మంత్రి గా కాదు,ఏపీ ప్రతిపాదనకు మా దగ్గర విరుగుడు వ్యూహం ఉంది..తెలంగాణా ప్రజలకు ఒక్క నీటి బొట్టు కూడా నష్టం జరగనివ్వం.. ప్రతిపక్షాల తీరు హత్య చేసిన వారు సంతాపాలు ప్రకటించినట్టు ఉంది..జల దోపిడీ చేసిన వారికి … Read More

హైదరాబాద్‌ లో చిరుత రోడ్ల పైకి

రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై చిరుత. ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన తెలిపారు. కాటేదాన్‌, బుద్వేల్‌ … Read More