లేడీస్ టాయిలెట్‌లో సెల్‌ఫోన్ – తెరిచి చూస్తే షాక్‌

అది అంతా ధ‌న‌వంతులు ఉండే ప్రాంతం. ఖ‌రైద‌న కార్లు, అందంగా ఉండే స్త్రీలు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న వన్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్‌లో తన సెల్‌ఫోన్‌ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న హౌస్‌ కీపింగ్‌ బాయ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం … Read More

గుడికి వ‌స్తే విడాకులు గొడ‌వ ఏంటీ?

న‌టి స‌మంత మీడియా ప్ర‌తినిధుల‌పై మండిప‌డ్డారు. హీరో నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య స‌మంత‌ను వివాహాం చేసుకున్న సంగ‌తి అందరికి తెలుసు. అయితే గ‌త కొన్ని రోజులుగా వారి మ‌ద్య విభేధాలు వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లో విడాకులు తీసుకుంటార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా … Read More

ముఖ్య‌మంత్రి రాజీనామా

దేశంలో ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర రాజ‌కీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. గ‌త కొన్ని నెల‌లు పంజాబ్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ ర‌స‌వ‌త్తరానికి ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. సీఎల్పీ భేటీకి ముందు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ త‌న రాజీనామాను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు. సీఎంతో పాటు మంత్రులు … Read More

అనంత‌పురంలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి

శ‌రీరంలో మూత్ర‌పిండాల పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వివిధ కార‌ణాల వ‌ల్ల వాటి ప‌నితీరు బాగా మంద‌గించిన‌ప్పుడు కిడ్నీ మార్పిడే స‌రైన మార్గం. అయితే ఇంత‌కాలం పెద్ద న‌గ‌రాల్లో మాత్ర‌మే ఇది జ‌రుగుతుండ‌టంతో మారుమూల ప్రాంతాల వాళ్లు, ముఖ్యంగా రాయ‌ల‌సీమ … Read More

హైబ్రీడ్ కిడ్నీతో డ‌యాల‌సిస్‌కి చెక్‌

వైద్య‌శాస్త్రం రోజుకో కొత్త పుంత‌లు తొక్కూతు వెలుతుంది. కొత్త కొత్త ప‌ద్ద‌తుల‌తో చికిత్స‌లు చేస్తూ ప్రాణాలు కాపాడుతుంటారు. అయితే డ‌యాల‌సిస్ రోగుల‌కు ఇది తీపి క‌బురు అని చెప్పుకోవాలి. మూత్రపిండాల సమస్యలున్న వారు తరచూ కృత్రిమ పద్ధతులతో శరీరంలోని మలినాలను తొలగించుకుంటారనే … Read More

స్మూత్‌ క్యూ3, విబిల్‌ 2 జింబల్‌ ఆవిష్కరించిన జియున్‌ ఇండియా

కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ప్రపంచ ప్రముఖ జింబల్‌బ్రాండ్‌ జియున్‌ భారతదేశంలో 2 సరికొత్త జింబల్స్‌ స్మూత్‌ క్యూ3, విబిల్‌ 2ను ఆవిష్కరించింది. మీ వీడియోలను మరింత ఉజ్వలంగా మార్చేందుకు ఈ రంగంలో మొట్టమొదటిసారిగా సరికొత్త ఫీచర్లతో వచ్చింది స్మూత్‌-క్యూ3. క్యాంప్యాక్ట్‌గా ఉండే … Read More

రేప‌టి నుండే బండి పాద‌యాత్ర‌

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రేపటి నుంచి షురూ కానుంది. బండి సంజయ్ రేపు ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర … Read More

ఎం‌జి‌బి‌ఎస్ లో మూడు రోజుల పాటు ‘ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల’ చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఎం‌జి‌బి‌ఎస్ లో ‘ప్రముఖ తెలుగు … Read More