చిరంజీవి మ‌ద్ద‌తు కోరిన మ‌ల్లారెడ్డి

భారత్ రాష్ట్ర స‌మితి పార్టీకి మ‌ద్ద‌తు కావాల‌ని చిరంజీవిని కోరారు మంత్రి మ‌ల్లారెడ్డి. ఇస్కాన్ అధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్శిటీలో కిల్ క్యాన్సర్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా సినీ నటులు చిరంజీవి, మంత్రి మల్లారెడ్డి హాజ‌రైనారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి … Read More

మూడు రోజులు వైన్ షాప్‌లు బంద్‌

మునుగోడు ఉప ఎన్నిక కోడ్‌ నేపథ్యంలో నవంబర్‌ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్‌ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి సంతోష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని … Read More

సమంతకు సానుభూతి

మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి క్రేజీ హీరోయిన్ సమంత షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలిపిన దగ్గరి నుండి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం సానుభూతి తెలుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ..సమంత త్వరగా కోలుకోవాలని.. అన్ని విధాలా … Read More

రిమాండ్‌లో ఆ ముగ్గురు

మొయినాబాద్ ఫాంహౌజ్ లో చోటుచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల (నవంబరు 11 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిలను చంచల్ గూడ జైలుకు … Read More

ఘ‌నంగా హోమ్ 360 వార్షికోత్స‌వాలు

హోమ్ 360 డిగ్రీ ఐదో వార్షికోత్సవం జూబ్లీహిల్స్ రోడ్ నెం.40లోని వారి అత్యాధునిక షోరూంలో ఘనంగా జరిగింది. పెద్ద పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో సమాజంలోని పలువర్గాల ప్రముఖులు, పరిశ్రమ పెద్దలు పాల్గొన్నారు. శ్రీనాథ్ రాఠీ, శారద కె. కలిసి … Read More

విజయవంతంగా ఆరో సీజన్ లోకి అడుగుపెట్టిన మిసెస్ మామ్

గ్రాండ్ ఫినాలె కార్యక్రమం 2022 నవంబర్ 27న హైదరాబాద్ హైటెక్స్ లో గర్భిణుల కోసం భారతదేశంలో నిర్వహిస్తున్న ఏకైక ఈవెంట్ మిసెస్ మామ్.. విజయవంతంగా ఆరో సీజన్ లోకి ప్రవేశించింది! కాబోయే తల్లులకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కోవడం, తద్వారా మాతృత్వాన్ని … Read More

జ‌గ‌దీష్ రెడ్డిపై అంక్ష‌లు విధించిన ఈసీ

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నోటీసులపై మంత్రి జగదీశ్ రెడ్డి నేడు ఈసీకి వివరణ ఇచ్చారు. అయితే మంత్రి … Read More

అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న స‌మంత‌

సమంత అనారోగ్యంతో బాధపడుతోందని… అమెరికాలో చికిత్స పొందుతోందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సమంత స్పందించింది. తాను అరుదైన ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. కొన్ని నెలల నుంచి ఈ వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ … Read More

భార‌త్ ఖాత‌లో మ‌రో విజ‌యం

వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయాలను వరుసగా సాధిస్తుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది.నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 179/2 చేసింది.తర్వాత … Read More

పాక్‌కి షాక్ ఇచ్చిన జింబాబ్వే

టీ 20 వరల్డ్ కప్ లో పాక్ జట్టు మరో ఓటమి చవిచూసింది. జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. టీ 20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్.. … Read More