మే 5 న మంత్రివర్గ సమావేశం

కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందుకు మే ౫వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మే 7వ తేదీ వరకు ఉన్న లాక్ డౌన్ ని మరోమారు పూడిగించాలా లేదా కొన్ని సడలింపులు ఇస్తూ … Read More

ఆయనకి లేఖ రాసిన మంత్రి కెటిఆర్

మొన్న అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐటి, మరియు అనుభంద పరిశ్రమను ఆదుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలకు సంబంధించి సవివరమైన లేఖ రాస్తానని మంత్రి కే.తారకరామారావు చెప్పిన నేపథ్యంలో … Read More

తరుగు వడ్లు తక్కువ తీయండి : అఖిలపక్షం

డెక్కన్ న్యూస్ హైదరాబద్ :సచివాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం వివిధ పార్టీలు ప్రజల తరుపున సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలు ప్రతీ కుటుంబానికి 5 వేలు ఇవ్వాలి..ఫైన్ క్వాలిటీ బియ్యం ఇవ్వాలి…తడిసిన … Read More

తాత్కాలిక సచివాలయంలో అఖిలపక్షం సమావేశం

తాత్కాలిక సచివాలయంలో ఆకాలవర్షం , కరోనా కట్టడి వలస కూలీలకు భరోసా తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశహ్మ్ ప్రారంభమైనది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, … Read More

160 కోట్ల మంది ఉద్యోగాలు డౌటేనా ?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనుకున్నది అంతా అయేటట్టుగానే ఉంది. అందుకు సర్వేలు కూడా ఆవే వాస్తవాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఈ దుస్థితి సంభ‌వించే అవ‌కాశం … Read More

లాక్ డౌన్ లో తెలంగాణ నుండి ప్రయాణించేది వీరే

లాక్ డౌన్ లో తెలంగాణ నుండి ప్రయాణించే వెసులుబాటు కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు.లాక్ డౌన్ కారణంగా రాష్ట్రములో … Read More

మే 5 లోగా నివేదిక ఇవ్వండి : సీఎం కెసిఆర్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్ లో డిమాండు కలిగిన పంటలను సాగు చేసేటట్టు రైతులకు మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేయడం వల్ల … Read More

వారికి తీపి కబురు చెప్పిన కేంద్రం

కరోనా లాక్ డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వారికీ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది కేంద్ర హోంశాఖ. ఇవాళ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థులు, వ‌ల‌స కూలీలు, ఇత‌రులు.. త‌మ … Read More

తెలంగాణ విద్యుత్ సంస్థల భారీ విరాళం

తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు ఉపయోగపడేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్పీడిసిఎల్ కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు (అంతా కలిసి 70వేల మంది) తమ … Read More

కోవిడ్ ఆసుపత్రికి రూ.50 లక్షలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్ ఆసుపత్రికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. మల్కాజ్ గిరి కలెక్టర్ ను కలిసి ఈ … Read More