గంజాయి సాగు చేస్తాన‌ని క‌లెక్ట‌ర్‌కి లేఖ రాసిన రైతు

మీరు చ‌దివిన శీర్షిక అక్ష‌రాల నిజం. పండిస్తున్న పంట‌కు గిట్టుబాటు ధ‌రలేక అల్లాడుతున్నామ‌ని రైతులు ఆవేద‌న చెందుతున్నారు. వ‌రితో పాటు ప‌లు వాణిజ్య పంటలు పండిస్తున్నా… ఆదాయం రావ‌డం లేదంటున్నారు. పండిస్తున్న పంట‌ల‌కు డిమాండ్ లేద‌ని, గంజాయి సాగుకి భారీ డిమాండ్ … Read More

షర్మిల వదులుతున్న బాణం ప్రశాంత్ కిషోర్

తెలంగాణలో రాజకీయ కాకా అప్పుడే మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా… రాజకీయ పార్టీలు అప్పుడే గెలుపు ఎలా వస్తుందో అని ఆలోచిస్తున్నారు. ఇందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… రాజకీయాలు పూర్తి భిన్నం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి … Read More

కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్న ఈయన … Read More

రేంవ‌త్‌పై ప‌రుష‌ప‌ద‌జాలం వాడిన మంత్రి మ‌ల్లారెడ్డి

మంత్రి మ‌ల్లారెడ్డి మ‌రోసారి వార్త‌ల్లో కీల‌క‌మ‌య్యారు. ఇప్ప‌టికే త‌న ప‌ద‌జాలంతో అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో ఉండే ఆయ‌న‌, ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్‌పై త‌న ప‌రుష‌ప‌ద‌జాల‌న్ని ఉప‌యోగించారు. బ‌స్తీమే స‌వాలు అంటూ తొడ‌కొట్టారు. వివ‌రాల్లోకి వెళ్తే… సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధిని చూపిస్తే … Read More

అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబల్‌ ఆసుప‌త్రిలో ఆరుదైన చికిత్స‌

ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి లైఫ్ స‌పోర్ట్ మీద ఉండి, కొవిడ్-19 కూడా ఉన్న బాధితుడి ప్రాణాల‌ను అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి (ఎల్బీ న‌గ‌ర్‌) వైద్యులు కాపాడారు. ప‌రిస్థితి తీవ్ర‌త వ‌ల్ల రోగి బ‌తికే అవ‌కాశాలు కేవ‌లం 10% మాత్ర‌మే ఉన్నా, … Read More

తాలిబ‌న్లు – శ‌వాల‌తో శృంగారం

తాలిబ‌న్లు ఈ పేరు వింటేనే భ‌యంతో విల‌విల‌లాడుతున్నారు. అయితే ఆ దేశ మ‌హిళ‌లు అక్క‌డ జ‌రుగుతున్న ఆగ‌డాల‌ను త‌లుచుకుంటూ కుమిలిపోతున్నారు. మ‌హిళ‌ల ప‌ట్ల తాలిబ‌న్ల ప్ర‌వ‌ర్తిస్తున్న తీరును బాధ‌క‌రంగా ఉందంటున్నారు. తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని, అందుకే దేశం … Read More

బ‌డిగంట మోగ‌నుంది ఇక జాగ్ర‌త్త

వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంగన్ వాడీ స్కూళ్లను కూడా తెరుస్తున్నామని చెప్పారు. గత 17 నెలలుగా అన్ని వ్యవస్థలు కరోనా కారణంగా అతలాకుతలం అయ్యాయని తెలిపారు. … Read More

బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌

బిసీ క‌మిష‌న్‌లో ముస్లిం మైనార్టీల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌. తెరాస స‌ర్కార్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మైనార్టీల‌కు స‌ముచిత స్థానం వ‌స్తుంద‌ని ఆశించిన మైనార్టీల‌కు మ‌రోసారి అన్యాయం చేశార‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్‌ని న‌మ్ముకున్న … Read More

క‌శ్మీర్ కోసం తాలిబ‌న్ల సాయం : పీటీఐ

పాకిస్థాన్ త‌న వ‌క్రబ‌ద్దిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టుకుంది. కాశ్మీర్‌ను తమ దేశ అధీనంలోకి తీసుక‌రావ‌డానికి తాలిబ‌న్లు స‌హ‌క‌రిస్తారంటూ సంచ‌ల‌న‌ల వ్యాఖ్యాలు చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే…. ఆఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంలో కీలక పాత్ర పోషించిందంటూ.. పాకిస్థాన్, ఆ దేశ సీక్రెట్ సర్వీస్‌పై ఆఫ్ఘన్ ప్రభుత్వం … Read More

తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ‌లో చాప‌కింద నీరులా మ‌ళ్లీ ప్ర‌బ‌లుతుంది. గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన కేసులు మ‌ళ్లీ పుంజుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు నిర్వహించగా, 389 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదు … Read More