గ‌జ గ‌జ వ‌ణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు సాధార‌ణ స్థాయి దాటి కిందికి పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటలు అవుతున్నా సూర్యుడి జాడ కనిపించకపోవడంతో జనం చలికి వణుకుతున్నారు. మధ్య భారతం మీదుగా వీస్తున్న పొడిగాలుల కారణంంగా కోస్తాలో చలితీవ్రత … Read More

ఎస్‌బీఐ లైఫ్‌ యొక్క ఫైనాన్షియల్‌ ఇమ్యూనిటీ సర్వే 2.0

దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్‌ జీవిత భీమా సంస్థలలో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, మరో మారు సమగ్రమైన వినియోగదారుల అధ్యయనం ‘ద ఫైనాన్షియల్‌ ఇమ్యూనిటీ సర్వే 2.0’ను విడుదల చేసింది. కోవిడ్‌ అనంతర ప్రపంచంలో ఆర్ధికంగా సంసిద్ధం కావాల్సిన వేళ … Read More

దేశంలో రెండు ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు

దేశంలో క‌రోనా వైరస్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టికే లక్ష‌ల మందిని అల్ల‌క‌ల్లోలం చేసిన వైర‌స్ మూడోద‌శ‌లో కూడా త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. తాజాగా దేశంలో కొత్త‌గా 2,34,281 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌నిక కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, … Read More

సాయిప‌ల్ల‌విపై కామెంట్స్‌ మండిప‌డ్డ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

సాయిప‌ల్ల‌వి అందంగా లేదంటూ త‌మిళ‌నాట ఓ వార్త ప్ర‌చూరితమైంది. వెంట‌నే స్పందించిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఘాటుగా బ‌దులిచ్చారు. వివ‌రాల్లోకి వెళ్లే ఇటీవ‌ల విడుద‌లైన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంలో సున్నిత‌మైన పాత్ర‌లో న‌టించింది. అయితే ఈ పాత్ర‌లో నటించిన సాయిపల్లవి అందంగా లేదు … Read More

హీరో బాల‌కృష్ణ క‌నిపించ‌డం లేద‌ని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు

సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు నిన్న పట్టణంలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా … Read More

డ్ర‌గ్స్‌పై దూకుడు పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం

డ్రగ్స్‌ కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే డీజీపీకి సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. వెయ్యి మందితో ఐజీ స్థాయి అధికారితో ఓ టాస్కు ఫోర్స్‌ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే … Read More

తెలంగాణలో మ‌ళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణ‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,01,812 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 3,877 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 348, రంగారెడ్డి జిల్లాలో 241, … Read More

డెల్టా, ఒమిక్రాన్.. మ‌రే వేరియంట్‌కైనా టీకాయే ఏకైక ప‌రిష్కారం: డాక్ట‌ర్ రోహిత్ రెడ్డి

కొవిడ్‌-19పై అవ‌గాహ‌న పెంచేందుకు, ఈ ప‌రీక్షాస‌మ‌యంలో ప్ర‌జ‌లంతా సుర‌క్షితంగా ఉండేందుకు బిజినెస్ నెట్‌వ‌ర్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ (బీఎన్ఐ) హైద‌రాబాద్ విభాగం వివిధ వ్యాపార‌సంస్థ‌ల య‌జ‌మానుల కోసం ఒక వెబినార్ నిర్వ‌హించింది. ఇందులో వివిధ వ్యాపారాల‌కు చెందిన 250 మంది పాల్గొన్నారు. సెంచురీ ఆస్ప‌త్రికి … Read More

ఒక క్యాన్స‌ర్ చికిత్స చేస్తుండ‌గా మ‌రో క్యాన్స‌ర్ బ‌య‌ట ప‌డింది

ఒక‌సారి క్యాస‌న్స‌ర్ వ‌స్తేనే క‌ష్టం అనుకునే ప‌రిస్థితిలో అది పూర్తిగా త‌గ్గ‌కుండానే మ‌రో కేన్స‌ర్ వ‌స్తే! స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైన ఓ వ్య‌క్తి హైద‌రాబాద్ కిమ్స్ ఆసుప‌త్రికి వ‌చ్చారు. అత‌డికి వ‌చ్చిన స‌మ‌స్య, చేసిన చికిత్సా విధానం గురించి కిమ్స్ … Read More

టీడీపీ భారీ షాక్ వైకాపాలో చేరిన శోభా హైమావ‌తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో టీడీపీ భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే అధికారం కోల్పోయి కోలుకోలేని స్థితిలో ఉన్న పార్టీ నుండి నాయ‌కులు ఇత‌ర పార్టీలకు వ‌ల‌స‌లు వెళ్తున్నారు. పార్టీలో రాష్ట్ర మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలుగా ప‌ని చేసిన, విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌.కోటా మాజీ … Read More