భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

కరోనా లాక్ డౌన్ వల్ల అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెంచినా… గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడడంతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. దీంతో ఎల్‌పిజి … Read More

గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపు

దేశవ్యాప్తంగా మే 17వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపువిమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధంస్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలిఅన్ని ప్రార్థనా స్థలాలు, … Read More

గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి

గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతి మద్యం షాపు వద్ద 5 గురికి మించకుండా ఉండాలి మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పకుండా పాటించాలి ఈ జిల్లాల్లో మద్యం అమ్ముకోవచ్చు తెలంగాణలో రెడ్‌, ఆరంజ్‌, గ్రీన్‌ జోన్లను … Read More

కరొనపై ప్లాస్మా చికిత్స ఫెయిల్

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ ని నుండి కాపాడుకునే ఏకైక మార్గం ప్లాస్మా చికిత్స. ఇది ఇప్పటికే ఢిల్లీ మంచి ఫలితాలు ఇవ్వడంతో… కరోనా కేసులు ఎక్కవగా ఉన్న మహారాష్ట్రలలో ప్రయత్నం చేసారు. ఈ చికిత్స చేసిన సమయంలో బాగానే … Read More

పుట్టి పెరిగిన ఊరి ప్రేమ విడదీయలేనిది : శ్రీధర్ రెడ్డి

ప్రపంచం అంతా కరోనా వైరస్ వచ్చి లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. లెక్కలేని జనం అంతా దిక్కుతోచని వారు అవుతున్నారు. జానెడు కడుపు నింపుకోవడానికి పుట్టెడు కష్టాలు పడుతున్నారు. కరోనా కంటే ముందే ఆకలి చంపేసేలా ఉంది అంటూ అరిస్థితున్న … Read More

ఆ రెండు రాష్ట్రాలకు వెళ్ళకండి : టీఎస్ సర్కార్

తెలంగాణకు పొరుగు రాష్ట్రాలు అయినా.. ఏపీ మహారాష్ట్రాలకు వెళ్ళవద్దు అని తెలంగాణ సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చింది. అక్కడ అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నూలు విజయవాడ గుంటూరు … Read More

ఖాకీలపై కరోనా కలకలం  

దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా ముంబైని అల్లకల్లోలం చేస్తుంది. ఇప్పటికే ముంబైతో పాటు మహారాష్ట్రలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు మరణాలు కూడా అదేవిదంగా ఉన్నాయి. తాజాగా  క‌రోనా వైర‌స్ ముంబై  పోలీసు శాఖ‌లో క‌ల‌క‌లం … Read More

ఏం నిర్ణయిస్తారు.

కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకోసం ప్రధాని ఆత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనేది … Read More

రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల కార్యకలాపాలకు అనుమతి…కలెక్టర్ అమయ్ కుమార్

రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల పలు పారిశ్రామిక, కార్మిక కార్యకలాపాలను సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తున్నామని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రకటించారు.అయితే, కోవిద్ -19 మార్గదర్శక సూత్రాలను అనుసరించి సామాజిక దూరం, శానిటేషన్ తదితర జాగ్రత్తలను … Read More

మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఫోన్

వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యత ను కేంద్ర ప్రభుత్వ మే తీసుకోవాలన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచన కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం రాత్రి పొద్దు పోయిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఫోన్ లో … Read More