ఏపీకి సర్కారుకు సహకరిస్తున్న తెలంగాణ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని నాగార్జున సాగర్‌ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు అనుమతించింది. కరోనా నేపథ్యంలో కుడి కాల్వ కింద గృహావసరాలకు నీటి వినియోగం పెరిగినందున తమకు … Read More

మారుతున్న కరోనా వైరస్ లక్షణాలు

ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకే సవాలు విసురుతున్న కరోనా వైరస్‌ దేశాల వారీగా, జాతుల వారీగా భిన్న ప్రభావాన్ని ఎందుకు చూపుతున్నది? భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణాలేమిటి? వాతావరణ పరిస్థితులను బట్టి వైరస్‌ స్వభావం మారుతున్నదా? అన్న అంశాలపై పరిశోధనను … Read More

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తుల చివరి తేదీని జూన్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ పీఆర్‌వో తెలిపారు. 132 కోర్సుల్లో 2,456 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 16 ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, 41 పీజీ కోర్సులు, … Read More

తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 62 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన … Read More

బ్లూ రే క్రిమిసంహారక యంత్రము
(కిల్లర్ 100) ను ఆవిష్కరించిన చిల్లి ఇంటర్నేషనల్

· కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తీవ్రతల నేపథ్యంలో భద్రత మరియు పరిశుభ్రతను పెంచడానికి నిర్మించిన ఒక నాణ్యమైన భరోసా, అధిక-పనితీరు, బహుళార్ధసాధక యంత్రం · చిల్లి కిల్లర్ 100 బ్లూ రే క్రిమిసంహారక యంత్రం ధర రూ. 6999 / – … Read More

వడ్డీ రేట్లు తగ్గించిన RBI

RBI గవర్నర్ మీడియా సమావేశం ముఖ్యాంశాలు.. రేపో రేటు 40బేసిన్ పాయింట్లు తగ్గిస్తూ RBI గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటన చేసారు. రేపో రేటు 4.4 నుంచి 4%నికి తగ్గింపు వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం భారత ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా చర్యలు … Read More

పాక్ నుండి భారత్ పై మిడతల దాడి ?

మీరు సూర్య నటించిన బందోబస్తు సినిమా చూసే వుంటారు అందులో పక్క దేశాల నుండి మిడతలు పంట పొలాలపై దాడి చేయడం , అవి నాశనం కావడం చూశాం. అచ్చం అలాగే మన దాయాధి దేశం నుండి అదే ముప్పు మనకు … Read More

సీఎం ఇలాకాలో భారీ చోరీ

తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బంగారం చోరీ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గజ్వేల్ పట్టణంలో ఓ బంగారు దుకాణంలో పనిచేస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రామ్ సుఖ్ అనే వ్యక్తి గత కొన్ని … Read More

కరోనా వార్డులోకి బికనీ డ్రెస్ లో నర్సు

కరోనా వైరస్ మనకి మరో వింత సంఘటనని చూపించింది. ఆ సంఘటన విశేషాలు మీరు కూడా తెలుసుకుంటే నివ్వెర పోతారు.ప్రపంచమంతా క‌రోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తుండటంతో రోగుల‌ను ర‌క్షించడానికి వైద్యుల‌తోపాటు న‌ర్సులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇండ్లకు దూరంగా ఉంటూ … Read More

చైనాకు చెక్ పెడుతున్న అమెరికా

ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదూ ఇంక్‌ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల … Read More