ఎలాంటి సడలింపులు లేవు : కెసిఆర్

లాక్ డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులలో…. తెలంగాణాలో ఎటువంటి సడలింపు లేవు అని స్పష్టం చేశారు. ఎప్పటి వరకు ఉన్న నియమాలే అమలవుతాయని చెప్పారు. ఆరున్నర గంటల పాటు సాగిన కేబినెట్ మీటింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు … Read More

24 గంటల్లో దేశంలో 1334 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1334 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 27 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15,712కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా … Read More

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,712కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 27 మరణాలు చేటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 507కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ హెల్త్‌ బులిటిన్‌ విడుదల … Read More

మే ఏడో తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశం

వైరస్ వ్యాప్తి చెందకుండా ఆహారం డోర్ డెలివెరీని కూడా అనుమతించరాదన్న ఆలోచనలో ప్రభుత్వం మార్చ్ నుంచి మూడు నెలల పాటు ఇంటి అద్దెలు వసూలు చేయకుండా చూడాలని ఆదేశాలు

ఆన్‌లైన్‌లో మొబైళ్లు, టీవీల విక్రయాలకు బ్రేక్‌

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ ఉత్పత్తుల విక్రయాలు జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఏప్రిల్‌ 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక్కరోజు … Read More

మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుంది: చిరంజీవి

‘లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం నాడు ఇలా. ప్రియమైన వారిని కలవడం ఎంతగానో మిస్‌ అవుతున్నాను. మీలో చాలామందికి ఇలాంటి భావనే ఉందని నాకు తెలుసు. మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను. అమ్మ,నేను, చెల్లెళ్లు, తమ్ముళ్లు’ -చిరంజీవి

సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు స్పందిస్తున్న తీరు ఎంతో గర్వం: మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్

ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇచ్చే పిలుపుకు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు స్పందిస్తున్న తీరు ఎంతో గర్వంగా ఉందని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఆదివారం సనత్ నగర్ లోని నీలిమ హాస్పిటల్ లో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ … Read More

కేబినెట్ సమావేశం ప్రారంభం

లాక్ డౌన్ సడలింపులపై చర్చ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల … Read More

తెలంగాణలో ఇవాళ కొత్తగా 43 కేసులు!

కరోన మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పాకుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 809కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 605 మంది చికిత్స … Read More

50 వేల ఉద్యోగాలు: వాల్‌మార్ట్‌

కరోనా కల్లోలంతో మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్న సమయంలో  రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ శుభవార్త చెప్పింది.  రానున్నకాలంలో దాదాపు 50వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో  వినియోగదారుల నుండి కిరాణా, … Read More