ఏడాది చివరికల్లా టీకా!

కరోనా రక్కసికి టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ నిర్వహించిన టౌన్‌హాల్‌ కార్యక్రమంలో ఆయన చానల్‌ సోషల్‌ … Read More

రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, … Read More

మరింత కట్టుదిట్టంగా

కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్ తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నమరో 3 జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలిపారు. కాబట్టి … Read More

ఇవాళ కూడా జీరో కేసులే..ఇక మిగిలింది 34 మంది పేషెంట్లు

దేశంలో మొదట కరోనా కేసు నమోదైన రాష్ట్రంలో ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న కేసులు ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అంతేకాదు ఇవాళ మరో 61 … Read More

బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వండి : పువ్వాడ

రవాణా శాఖకు కేంద్రం బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి పువ్వాడ.. లాక్‌డౌన్ కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు తిప్పలు … Read More

కేటీఆర్‌ సమావేశం

• హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న రోడ్డు వర్కు లకు సంబంధించి రైల్వే శాఖ తో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు  • జిహెచ్ఎంసి ఇప్పటికే అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపడుతుందన్న మంత్రి  • ముఖ్యంగా … Read More

వైన్ షాపుల ముందు జాతర

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఆయా రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచారు. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ మద్యం ప్రియులు సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలనీ , షాపుల ముందు … Read More

హైదరాబాద్‌లో తగ్గని కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌లో మళ్లీ పర్యటించనున్న కేంద్ర బృందంఏప్రిల్‌ 25 నుంచి ఈనెల 2వరకు పర్యటించిన కేంద్ర బృందంకేంద్రం బృందం సంతృప్తికరంగా నివేదిక ఇచ్చిందంటున్న రాష్ట్ర ప్రభుత్వంకేంద్ర బృందం అధికారులను తప్పుదోవపట్టించారని ..కేంద్ర హోంశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదుసంజయ్‌ ఫిర్యాదుతో … Read More

నేటి నుంచి యాదాద్రి నృసింహుని జయంతి ఉత్సవాలు

డెక్కన్ న్యూస్ :యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి మూడు రోజులపాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం స్వస్తివాచనం, లక్షపుష్పార్చన సేవ, తిరువేంకటపతి అలంకార సేవ, రాత్రి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవలు జరుగుతాయి. మంగళవారంం … Read More

నేటి నుండి మద్యం అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే … Read More