కోవిడ్‌-19కి కోవిఫ‌ర్‌: హెటిరో

ప్ర‌పంచాన్ని ఘ‌డ‌ఘ‌డ‌లాడించిన క‌రోనాకి భార‌త‌దేశంలో మందు క‌నుగొన్నారు. భార‌త‌దేశం యొక్క సుప్రసిద్ధ జెనిరిక్ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీల‌లో ఒక‌టైన హెటిరో క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా, ఇన్వెస్టిగేష‌న్ యాంటీ వైరల్ మెడిసిన్ రెమ్డిసివిర్‌ ఉత్ప‌త్తి మ‌రియు … Read More

సినిమాగా అమృత-మారుతీరావు క‌థ : రాంగోల్ వ‌ర్మ

సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ఘటనపై సంచలన దర్శకుడు‌ రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అమృత, మారుతి రావుల కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ట్విటర్లో ప్రకటించారు. మ‌ర్డ‌ర్ – టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి ‘కుటుంబ కథా చిత్రమ్‌’ … Read More

క‌రోనాకి బౌల్డ్ అయినా గంగూలీ కుటుంబం

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. గంగూలీ సోదరుడు, క్యాబ్ సెక్రటరీ అయిన స్నేహశిష్​ గంగూలీ భార్య కరోనా బారిన పడ్డారు. ఆమె తల్లిదండ్రులతో పాటు పని మనిషికి కూడా వైరస్ సోకినట్లు శనివారం తేలింది. ఈ … Read More

ఇండియాలో 8 రోజులలో ల‌క్ష కేసులు

క‌రోనా పాజిటివ్ కేసుల్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలను దాటగా.. కేవలం ఎనిమిది రోజుల్లోనే మూడు నుంచి నాలుగు లక్షలకు చేరడం గమనార్హం. గ‌డిచిన 24 గంట‌ల‌లో అత్యధికంగా 15వేలకుపైగా … Read More

మంత్రి ఈటెల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి : ర‌ఘునంద‌న్‌రావు

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ నోరు ఆదుపులో పెట్టుకొని మాట్లాడాల‌ని మెద‌క్ జిల్లా భాజ‌పా నేత ర‌ఘునంద‌న్‌రావు అన్నారు. క‌రోనా విష‌యంలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో జ‌ర‌గుతున్న విష‌యాల గురించి ప‌ట్టించుకోకుండా వేరే … Read More

బీజేపీపై మండిప‌డ్డ ఈటెల రాజేంద‌ర్‌

కరోనా వైరస్‌ను కట్టడి చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ప్రస్తుత సమయం పరస్పర ఆరోపణలు చేసుకొనే సమయం కాదని అన్నారు. కరోనా విషయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో … Read More

భాజపా రాష్ట్ర కార్యాల‌యంలో యోగా దినోత్స‌వం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆధ్వ‌రంలో యోగా దినోత్సవం జ‌రిగింది. ప్ర‌ధాని మోడీ భార‌తీయ యోగా గురించి ప్ర‌పంచానికి చాటి చెప్పార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. గ‌తంలో యోగా చేసే … Read More

చెర్ల అంజ‌నేయులు యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్‌సార్ వ‌ర్ధంతి కార్యక్ర‌మం

తెలంగాణా సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ కోసం చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి అని బొడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. ఒక మంచి నేత‌ల‌ను ఈ తెలంగాణ సమాజం కొల్పోయింద‌ని పేర్కొన్నారు. జ‌య‌శంక‌ర్ సార్ వ‌ర్థంతి సంద‌ర్భంగా … Read More

క‌రోనా మందు 103 రూపాయ‌లే

మహమ్మారికి మందు కనిపెట్టారు. గత మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా వైరస్ ని నిలువరించేందుకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును కనుగొన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ … Read More

7992 కోట్ల సొమ్ము ఏక్కడికి పోయింది ? : రేవంత్ రెడ్డి

క‌రోనా స‌మ‌యంలో వ‌చ్చిన సాయం, విరాళాలల గురించి సీఎం కేసీఆర్ శ్వేత ప్ర‌తం విడుద‌ల చేయాల‌ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోష‌ల్ మీడియా ద్వారా విరాళాలు, స‌హాయం, ఖ‌ర్చుల వివ‌రాలు వివ‌రిస్తూ… మిగిలిన 7992 కోట్లు ఎక్క‌డికి … Read More