‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ను అందుకోనున్న ప్రొఫెసర్ అరుణా రాయ్

ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా రాయ్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆతిథ్య సంస్థల్లో ఒకటైన సుచిర్ ఇండియా సీఎస్ఆర్ విభాగమైన సుచిర్ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ అవార్డుకు … Read More

అత్యంత ప్రాణాంత‌క‌మైన బోర్హావ్‌ సిండ్రోమ్‌కు థొరాకోలాప్రోస్కోపిక్ ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స‌

భోజ‌నం చేసిన త‌ర్వాత వెంట‌నే ఉన్న‌ట్టుండి ఆగ‌కుండా వాంతులు అవుతుంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. అలా చేస్తే కొన్నిసార్లు ప్రాణాంత‌కం కావ‌చ్చు. అత్యంత అరుదుగా సంభ‌వించే బోర్హావ్ సిండ్రోమ్‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన‌చికిత్స చేయ‌డం ద్వారా ప్రాణాలు కాపాడిన సంఘ‌ట‌న కొండాపూర్ … Read More

డీజీపీ నుంచి నివేదిక కోరిన గవర్నర్

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు శ్రీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని గౌరవ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంపై దాడి చేసి … Read More

ధమ్కీ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన బాల‌య్య‌

విష్వ‌క్ సేన్‌ తన కెరియర్ ఆరంభంలోనే తన సినిమాను తానే డైరెక్ట్ చేసుకున్నాడు. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు ఆయన హీరోగా ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా రూపొందింది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు నిర్మాత కూడా ఆయనే. నివేద పేతురాజ్ కథానాయికగా … Read More

కిమ్స్ ఐకాన్‌లో ఒకే రోజు ఒకే వ్యక్తికి కిడ్నీ, లివర్ మార్పిడి

• కిమ్స్ ఐకాన్ లో విజయవంతంగా శస్త్రచికిత్సలుహాజరైన ఏపీ జీవన్ ధాన్ కో ఆర్డినేటర్ డా. రాంబాబు సాధారణంగా ఒక వ్యక్తికి అవయవాల మార్పిడి చేయాలంటే రోజుల సమయం పడుతుంది. కానీ విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ వైద్యులు మాత్రం ఒకే రోజు … Read More

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం కుమారుడు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నేతలతో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, ఆయన ఈ సాయంత్రం బీజేపీలో చేరుతారనే … Read More

కిమ్స్ కడల్స్ లో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ను ప్రారంభించిన గవర్నర్

చొరవను ప్రశంసించిన డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్ డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో: అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో, అన్ని రకాల చికిత్సలు, సేవలను అందించడంలో ముందువరుసలో ఉండాలనే తపనతో కిమ్స్ ఆస్పత్రి తెలంగాణలో మరో అరుదైన … Read More

ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో కేసీఆర్ అలెర్ట్

హుటాహుటిన ప్రగతిభవన్ రావాలని మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు పిలుపు హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్‌ సహా.. తెలంగాణలోని పలు గ్రానైట్‌ పరిశ్రమల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపన్ను శాఖ(ఐటీ) ముప్పేట దాడులు చేశాయి. బుధవారం ఉదయం … Read More

హైదరాబాద్ లో కొత్త సబ్సిడరీని ప్రారంభించిన డెట్రాయిట్

ఇన్నవేటివ్ ఇంటిగ్రేషన్ ఉత్పత్తులు, సేవలు అందించే అమెరికాకు చెందిన ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ తన ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ (ఐడీసీ)ని హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రారంభించింది. హైసియా ప్రెసిడెంట్ & డెలివరీ హెడ్ ఇన్ఫోసిస్, మనీషా సబూ ఈ ఐడీసీని … Read More

నాన్న జీవితాన్ని ఇస్తే… కూతురు పునర్జ‌న్మ‌మ‌నిచ్చింది

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల సింగపూర్‌లోని వైద్యులు కిడ్నీ మార్పిడి సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే … Read More