ఫౌం హౌస్ కాదు దొర‌… కాస్త మా మ‌మ్మ‌ల్ని కూడా చూడు : తెజ‌స

కల్వకుంట్ల కుటుంబానికి ఫాంహౌస్ ల మీద ఉన్న శ్రద్ధ… కరోనాని నియంత్రించడంలో లేదని విమర్శించారు తెజ‌స యువ నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కరోనాను నియంత్రించడంలో తెరాస సర్కార్ విఫలమైందన్నారు. మెద‌క్ జిల్లాలో రోజు రోజు క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని తెలిపారు. గాంధీ ఆసుప‌త్రిలో … Read More

క‌రోనా తో గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్న మెద‌క్

మెదక్ జిల్లా గ‌జ గ‌జ వ‌ణికిపోతోంది. ఎక్క‌డ క‌రోనా మ‌మ్మ‌ల్ని కాటేస్తుందో అనే భ‌యం ఏ ఒక్క‌రిని విడిచిపెట్టడం లేదు. ఎంత అత్య‌వ‌స‌ర ప‌నులు ఉన్నా… వాయిదా వేసుకుంటున్నారు. నిత్యం జిల్లా వ్యాప్తంగా కేసులు పెరుగుతునే ఉన్నాయి. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికే … Read More

క‌ర్నంపల్లి అంజిరెడ్డి జ్ఞాప‌కార్థంగా నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ‌

తండ్రి జ్ఞాప‌కార్థంగా పేద‌ల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌డం మా కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉంద‌ని ప‌ణీత్‌రెడ్డి అన్నారు. మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లికి చెందిన క‌ర్నంపల్లి అంజిరెడ్డి ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న ఏడ‌వ వ‌ర్ధంతి సంధ‌ర్భ‌భంగా తా‌ను విధులు … Read More

బంగారు తెలంగాణ‌లో… క‌రెంటు బిల్లుల మోత ఏందీ ? : తెజ‌స

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్ చారి : కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గర అధిక కరెంట్ బిల్లులు వసూల్ చేయ‌వ‌ద్ద‌ని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి యువ‌జ‌న విభాగం అధ్యక్షుడు రాజశేఖ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.. క‌రోనా లాక్‌డౌన్ … Read More

హైద‌రాబాద్‌లో అస‌లేం జ‌రుగుతోంది ?

క‌రోనా సృష్టిస్తున్న ప్ర‌ళ‌యం హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అత‌లాకుత‌లం అవుతోంది. ప‌రిస్థితి ఇలా ఉంటే జూ‌లై నాటికి చేయి దాటిసపోతోంద‌ని కేంద్ర బృందం హెచ్చ‌రిస్తోంది. హైద‌రాబాద్ జిహెచ్ఎంసీ ప‌రిధిలో ఎక్కువ కేసులు న‌మోదు కావ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఢిల్లీ నుండి వ‌చ్చిన ప్రత్యేక బృందం … Read More

మెదక్ లో విజృంభిస్తున్న కరోనా

కరోనా వ్యాధి మెదక్ జిల్లాలో చాపకింద నీరులా పాకుతుంది. వైరస్ వచ్చిన మొదట్లో మెదక్ లో మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తరువాత ఎక్కడ కూడా కరోనా కేసులు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ లాక్ డౌన్ సడలింపులతో … Read More

రైతుబంధుకి అదే ఆఖ‌రి రోజు

రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్‌ పుస్తకాలు వచ్చినవారు, ఇంతకుముందే పాస్‌ పుస్తకాలు వచ్చినా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ … Read More

ఈ సారి బోనాల పండుగ లేన‌ట్టే

ఆషాఢం వచ్చిందంటే చాలు.. అమ్మకు బోనం లేస్తుంది. వర్షాకాలం ఆరంభంలో మహమ్మారుల బారి నుంచి తమను కాపాడాలని.. వానలు సక్కగ కురువాలని, ఎవుసం మంచిగ సాగి.. గోళాలు బాగా నిండాలని గుండెలనిండా కోరుకొంటూ.. అమ్మవారిని కొలిచే సంబురం బోనాలు. కుండల్లో బెల్లంబువ్వ … Read More

గ్రామ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సర్కారు కసరత్తు

ప‌రిపాల‌నలో స‌మూల మార్పులు తీసుకురావ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర క‌స‌రత్తులు చేస్తోంది. ముఖ్యంగా మండ‌ల వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప‌ద్ద‌తిలో పెట్టాల‌ని, అందుకు త‌గిన ఏర్పాటు ముమ్మ‌రం చేసింది. అలాగే గ్రామ పాలన వ్యవస్థకు ప్రస్తుతం పట్టుగొమ్మగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల … Read More

గాంధీ నుంచి లక్షణాలు లేని కరోనా బాధితుల తరలింపు

తెలంగాణలో మరో ఐదుగురు మృతిహైదరాబాద్‌…తెలంగాణలో ఇవాళ కొత్తగా 92 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో ఐదుగురు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. జ్వరం, దగ్గు, జలుబు లాంటి ఎలాంటి బహిర్గత అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్న 50 ఏళ్లలోపు కొవిడ్‌-19 బాధితులను … Read More