మ‌ళ్లీ లౌక్‌డౌన్ ఉండ‌బోతుందా?

దేశంలో మ‌ళ్లీ లౌక్‌డౌన్ దిశ‌గా వెళ్తుందా అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాలు అందుకు అద్దం ప‌డుతున్నాయ‌నే చెప్పుకోవాలి. దేశంలో తాజాగా రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెలాఖరు వరకూ మాత్రమే రైళ్లను నడుపుతామని ఆపై … Read More

ఏపీలో 8 ల‌క్ష‌ల చేరువ‌లో క‌రోనా ప‌రీక్ష‌లు

కోవిడ్‌ పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచింది. 8 లక్షల మార్కుకు చేరువలో ఉంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 22,305 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు చేసిన మొత్తం … Read More

క‌డుపునొప్పి అని వెళ్తే… ఆమె…. అత‌డ‌య్యాడు !

ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. క‌డుపునొప్పి ‌బాధ‌ప‌డుతూ చికిత్స కోసం ఆసుప‌త్రికి వెళ్లిన ఆమెకు.. ఆమె “ఆమె కాదు.. అత‌డు” అన్న షాకింగ్ నిజం తెలిసింది. ఆ వ్య‌క్తికి చికిత్స చేసిన డాక్ట‌ర్లు.. ఆసుప‌త్రిలో ప‌రీక్ష‌లు … Read More

తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్​ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. పది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. మంగళవారం 879, బుధవారం 891, గురువారం 920 కేసులు నమోదుకాగా.. శుక్రవారం ఏకంగా 985 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌‌లోనే … Read More

ఆ కాలేజీల‌కు నోటీసులు

ఇంటర్మీడియట్‌ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశించారు. ఇంటర్‌ ఫలితాల తర్వాత పలు కాలేజీల యాజమాన్యాలు ర్యాంకులను, మార్కులను టీవీలు, పత్రికల్లో … Read More

రైతుబంధు పథకానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలి: పొన్నం

తెలంగాణ ప్ర‌భుత్వం మాజీ ప్ర‌ధాని ‌పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కోసం కమిటీని ఏర్పాటుచేసి, నిధులు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంద‌ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే విష‌య‌మై శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి … Read More

మెద‌క్‌లో పైస‌ల్ పెట్ట‌ని‌దే ఫైల్ క‌ద‌ల‌దు ఎక్క‌డో తెలుసా మీకు ?

ప్ర‌భుత్వాలు మారినా…. లంచ‌గొండిత‌నం మార‌డం లేద‌ని మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అన్నారు. ముఖ్యంగా మెద‌క్ జిల్లాలో మాత్రం అవినీతి ప‌గ‌డ విప్పి నాట్యం చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రవాణా శాఖలో సామాన్య ప్ర‌జ‌ల … Read More

చేగుంట‌లో మ‌రో క‌రోనా కేసు

మెద‌క్ జిల్లాను క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ కావ‌డంతో ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. మ‌రోవైపు అదుపు లేకుండా క‌రోనా కేస‌లు న‌మోదు అవుతునే ఉన్నాయి. ఇటీవ‌ల చేగుంట‌లో వ‌రుస కేసులు న‌మోదే కావ‌డం ఆ ప‌ట్ట‌ణ … Read More

హైద‌రాబాద్‌లో స్వ‌చ్ఛ‌దంగా లౌక్‌డౌన్‌

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించేందుకు నిర్ణయించాయి. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లోని షాపులను మూసివేయనున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ గురువారం సమావేశమై బేగంబజార్‌ మార్కెట్‌ను ఈ నెల … Read More

24 ఏళ్ల యువకుడికి ప్రాణం పోసిన కిమ్స్ క‌ర్నూలు వైద్యులు

రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (రిర్స్) అనే సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం ద్వారా కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు 24 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడారు. అతడి ఎక్టోపిక్ మూత్రపిండంలో 2 రాళ్లు ఉండటంతో పాటు యువకుడి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. … Read More