మెదక్ లో దుమ్ము లేపుతున్న పద్మక్క: రాజశేఖర్ రెడ్డి ఘాటు విమర్శ

పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనూ మెదక్ పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే చిత్తశుద్ధి లేకపోవడంతో మెదక్ లోని రోడ్ల పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా మారిపోతుంది తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి … Read More

ధ‌రిప‌ల్లిలో భాజపా ఇంటింటి ప్ర‌చారం

దేశం కోసం సేవ చేయ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ సిద్దంగా ఉండాల‌ని మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి భాజపా అధ్య‌క్షుడు అంజిరెడ్డి అన్నారు. రెండు రోజులుగా జిల్లా బిజెపి నాయకులు జనగామ మల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో ధ‌రిప‌ల్లిలో దేశం కోసం ప్ర‌ధాని చేసిన సేవ‌లు, ప్ర‌జ‌ల … Read More

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమ‌తి

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. … Read More

స్పీడ్ రైలు ముచ్చ‌ట్లు అందుకే : తెజ‌స

మ‌ళ్లీ ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డానికే మంత్రి కేటీఆర్ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నార‌ని విమ‌ర్శించారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ‌త్వ‌ర‌లో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఓట్లు దండుకోవ‌డానికే క‌ళ్ల‌బొల్లి మాటాలు చెప్పి మాయ … Read More

రైతు దినోత్స‌వంగా వైఎస్సార్ జ‌యంతి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనేక … Read More

టీఆర్ఎస్ పార్టీని వ‌ద‌ల‌ని క‌రోనా

క‌రోనా వైర‌స్ తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీని వ‌ద‌ల‌డం లేద‌ని చెప్పుకోవాలి. ఇప్ప‌టికే ముగ్గురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకి ఆసుప‌త్రి పాలుకాగా…. తాజాగా మంత్రివ‌ర్గంలోకి వైర‌స్ అడుగు పెట్టింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి మ‌హామూద్ అలీకి గ‌త కొన్ని రోజులు అస్వ‌స్థ‌త‌కు … Read More

కేంద్ర బృందం పర్యటన వివరాలు.

9.30 tims గచ్చిబౌలికి చేరుకోనున్న బృందం.11.00 వరకు tims ఆసుపత్రి పరిశీలన. tims కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం. 11.30 కి గాంధీ హాస్పిటల్ పరిశీలన.గాంధీ హాస్పిటల్ లో లాబ్ ను పరిశీలన. 12.30 కి దోమలగూడా దోబీ గల్లీ.హిమాయత్ నగర్ … Read More

లౌక్‌డౌన్ ఇక క‌ఠిన‌మే

జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని అని అన్నారు సీఎం కేసీఆర్. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. … Read More

ఆన్‌లైన్ క్లాస్‌లు ఆగం చేస్తున్నాయి

ఆన్‌లైన్ విద్య ఇప్పుడు అధిక ప్ర‌చారంలో ఉన్న ప‌దం. ఈ ప‌దం ధ‌నికుడికి ప‌ర్వ‌లేదు అని పించినా…పేదోడికి నాకు ఆ స్థోమ‌త లేద‌ని ప‌ట్టించుకోవ‌డం లేదు… కానీ సామాన్యుడిని భ‌యపెడుతోంది. ఇంకా 2020-21 విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కాకున్నా… క‌రోనా లౌక్‌డౌన్ … Read More

సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఆమెను ఎగతాళి చేశారు : రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఎంపీలకు కేంద్ర బృందం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ ఒత్తిడి చేశారని, అతితెలివి మానుకుని ఇప్పటికైనా కరోనా నివారణపై దృష్టి పెట్టాలని ఆయన … Read More