రెండేళ్ల ఫిలిపిన్స్ పాపకు కిమ్స్ లో విజయవంతగా కాలేయ మార్పిడి

ఫిలిప్పీన్స్ నుంచి వ‌చ్చిన రెండేళ్ల పాప‌కు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుప‌త్రిలో విజ‌య‌వంతంగా కాలేయ‌మార్పిడి శ‌స్త్రచికిత్స చేశారు. 9.5 కిలోల బ‌రువున్న ఆ పాప‌కు.. ఆమె తండ్రే కాలేయ‌దానం చేశారు. ఆ చిన్నారి బైలియ‌రీ ఆట్రీషియా అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. దీనివ‌ల్ల పుట్టుక‌తోనే … Read More

రౌడీ బేబీ @ 100 కోట్లు

రౌడీ బేబీ అంటూ కుర్ర‌కారు నుండి పండు ముస‌లి వ‌ర‌కు డ్యాన్పులు చేపించిన పాట ఏదైన ఉందంటే అది ఒక్క రౌడీ బేబీనే అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహాం అక్క‌ర్లేదు. 2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాట‌కు ఉన్న క్రేజ్ … Read More

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ స‌త్తా చాటుతుందా ?

తెలుగు రాష్ట్రాల్లో ఒక‌టైన ఏపీలోని తిరుప‌తి లోక‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌ల జ‌ర‌గ‌నుంది. ఈ పోటీలో టీడీపీ త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. అయితే ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాష్ట్రంలో ప‌లు మార్ప‌లు తీసుక‌వ‌స్తాయ‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.కేంద్ర మాజీ మంత్రి పనబాక … Read More

క‌లెక్ట‌ర్‌పై హత్య కేసు న‌మోదు

ఒడిశా రాష్ట్రంలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏకంగా జిల్లా క‌లెక్ట‌ర్ మీదే హ‌త్య కేసు న‌మోదైంది. హత్యానేరం, సాక్ష్యాలను నాశనం చేశారనే అభియోగాలపై మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ మనీశ్ అగర్వాల్‌‌తో పాటు ఘటనతో సంబంధం ఉన్న సిబ్బందిపై కేసు నమోదు … Read More

చేత‌కాక ర‌ఘునంద‌న్‌పై త‌ప్పుడు ప్ర‌చారం : జ‌య‌శ్రీ‌

దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘున‌దంన్‌రావుపై త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని అన్నారు క‌రీంన‌గ‌ర్‌ జిల్లా భాజ‌పా మ‌హిళా అధ్య‌క్షురాలు జ‌య‌శ్రీ‌. దుబ్బాక‌లో ఓటమి త‌ట్టుకోలేక తెరాస పార్టీకి కొమ్ముకాస్తున్న కొన్ని మీడియా ఛానెళ్లు ర‌ఘున‌దంన్‌రావుకి వ్య‌తిరేకంగా కేంద్ర నిధుల‌తో నియోజ‌క వ‌ర్గ అభివృద్ధి … Read More

నెలలు నిండకముందు పిల్లలు పుడితే వచ్చే ఇబ్బందులు : డాక్టర్ అపర్ణ

వ‌ర‌ల్డ్ ప్రీమెచ్యూరిటీ డే – 17 నవంబర్ 2020 డాక్టర్ అపర్ణ,చీఫ్ నియోనాటోలాజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్నియోనాటాలజీ మరియు పీడియాట్రిక్స్,కిమ్స్ క‌డ‌ల్స్‌, కొండాపూర్ ప్రతి సంవత్సరం 15 మిలియన్లకు పైగా పిల్లలు పూర్తి నెల‌లు నిండ‌కుండానే జ‌న్మిస్తారు. అంటే గర్భం 37 వారాల … Read More

ఒంటరిగా ఉన్నపుడు ఫీడ్స్ వస్తే ఏమి చేయాలి : డాక్టర్ విజయ్

మూర్చ‌వ్యాధి అవ‌గాహన దినోత్స‌వం – న‌వంబ‌ర్ 17న‌ 2020 డాక్టర్ సిహెచ్. విజయ్,కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,కిమ్స్ ఐకాన్, వైజాగ్. మూర్ఛ అనేది దీర్ఘకాలిక మెదడు ప్ర‌భావిత రుగ్మత. దీని ఫలితంగా మూర్ఛ‌లు ప‌దే ప‌దే వ‌స్తాయి. న్యూరాన్లు లేదా మెదడు కణాలలో అకస్మాత్తుగా … Read More

ఫీడ్స్ వస్తే ఇలా చేయండి : కిమ్స్ సవీర డాక్టర్ జాషువా కాలేబ్

మూర్చ‌వ్యాధి అవ‌గాహన దినోత్స‌వం – న‌వంబ‌ర్ 17న‌ 2020 డాక్ట‌ర్. జాషువా కాలేబ్.కెకన్సల్టెంట్ న్యూరాలజిస్ట్కిమ్స్ స‌వీర‌, అనంత‌పురం మూర్చ వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌పంచ జ‌న‌భాలో దాదాపు 100 మిలిమ‌న్ల మ‌రిము భార‌త‌దేశ‌ములో 15 మిలియ‌న్ల మంది ఉన్నారు. మూర్చ‌వ్యాధి మెద‌డులో ఉన్న … Read More

చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ జాగ్రత్తలు పాటించండి : డా. అమిత్ గోయల్

ప్రపంచ మధుమేహ (డయాబెటిక్స్) వ్యాధి దినోత్సవం – 14 నవంబర్ 2020 డాక్ట‌ర్.అమిత్ గోయ‌ల్‌,జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ ఎండోక్రైనాల‌జిస్ట్‌కిమ్స్ హాస్పిట‌ల్స్‌, సికింద్రాబాద్‌. ఈ సంవత్సరం దీపావళి మరియు ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం రెండూ నవంబర్ 14 న వ‌చ్చాయి. ఈ దీపావళి పండుగ … Read More

బావ‌ను దుబ్బాక ఓట‌మి రిపోర్ట్ ఇవ్వాల‌ని కోరిన కేటీఆర్‌

దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో కంగుతిన్న తెరాస…  ఓట‌మిపై పోస్ట్‌మ‌ర్టం మొద‌లు పెట్టింది. ఈ ఓటిమి తెరాస‌లో తీవ్ర ప్ర‌కపంన‌ల‌ను తీసువ‌చ్చే విధంగా ఉన్నాయ‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇప్ప‌టికే ఆతర్మ‌ద‌నంలో ఉన్న హారీష్‌రావుని దుబ్బాక ఓటిమిపై రిపోర్ట్ ఇవ్వాల‌ని పార్టీ కార్య‌నిర్వ‌హణ … Read More