ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం
ఈ నెల 22 న ఉదయం 10.30 గంటలకు GHMC పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, … Read More











