ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం

ఈ నెల 22 న ఉదయం 10.30 గంటలకు GHMC పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, … Read More

తెలంగాణలో కొత్తగా 27 కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం రాష్ట్రంలో 27 కోవిడ్‌ కేసులు నమోదయినట్టు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 మంది వలస శ్రామికులు … Read More

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో తెలుసా ?

కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తూ ప్రపంచాన్ని కబళిస్తున్నది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. లాక్ డౌన్, భౌతిక దూరం ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ఉధృతి పెరుగుతూనే ఉన్నది. కరోనా వైరస్ ప్రపంచ … Read More

2019-20 కృష్ణా జలాల వాడకం వివరాలను ప్రకటించిన కృష్ణా బోర్డు

కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన వివరాలను ఏపీ ఈఎన్సి కి పంపిన బోర్డు. మొత్తం కృష్ణ జలాల నీటి లభ్యత 980 టీఎంసి లు. అందులో 66:34 నిష్పత్తి ప్రకారం ఏపీ కి 647,తెలంగాణా కు 333 టీఎంసీలు . ఏపీ … Read More

నాగ చైతన్యకు మొదటి భార్య వుంది అంటున్న సమంత

తన భర్త నాగ చైతన్య మొదటి భార్య వారి వారి మధ్య ఎప్పుడూ అడ్డు వస్తుందని సమంత వెల్లడించింది. లక్ష్మి మంచు టాక్ షో సందర్భంగా, సమంతా వారి కొన్ని బెడ్ రూమ్ రహస్యాలపై బయటపెట్టింది. లక్ష్మి మంచు టాక్ షో … Read More

వాడుకొని వదిలేశారు..

మనదీ ఓ బతుకేనా..ఇదేనా జర్నలిస్టుల కు ఇచ్చే గౌరవం..తెలంగాణా రావాలని కలలు గని,దాని కోసం యజమాన్యాలను ఎదిరించింది ఇందుకేనా… తోటి ఆంధ్రా జర్నలిస్టులతో ఘర్షణ పడి నా తెలంగాణా నాక్కావాలే అని గర్జించింది ఇందుకేనా…తెలంగాణా కు అనుకూలంగా వ్యాసాలు,కథనాలు రాసి,బలైంది ఇందుకేనా.. … Read More

భారత్ లో లక్ష దాటినా కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందడం మరింత ఆందోళనగా మారింది. ఇప్పటివరకూ భారత్‌లో … Read More

మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు … Read More

కంటైన్మెంట్‌ ఏరియాలు తప్ప అన్నీ గ్రీన్‌ జోన్లే: కేసీఆర్‌

రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే తెలంగాణలోనూ 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1,452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్‌ ఏరియాలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను … Read More

ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రేపు ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు నడవవని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నాం. ఆటోలో డ్రైవర్‌ +2, … Read More