2019-20 కృష్ణా జలాల వాడకం వివరాలను ప్రకటించిన కృష్ణా బోర్డు

కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన వివరాలను ఏపీ ఈఎన్సి కి పంపిన బోర్డు. మొత్తం కృష్ణ జలాల నీటి లభ్యత 980 టీఎంసి లు. అందులో 66:34 నిష్పత్తి ప్రకారం ఏపీ కి 647,తెలంగాణా కు 333 టీఎంసీలు . ఏపీ వాడకం 647.౫, టీఎంసి లు… తెలంగాణ వాడకం 272టీఎంసి లు . మీడియం ఇరిగేషన్ వాడకం తీసివేయగా కేటాయింపులు పూర్తిగా వాడుకున్న ఏపీ. తెలంగాణ కు మరో 56 టీఎంసి లు వాడుకోవాల్సి ఉంది. కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలు కలిపి వాడుకున్న 920 టీఎంసీలు. ప్రస్తుతం కృష్ణా లో 60 టీఎంసిల లభ్యత ఉంది.