స‌చివాల‌యాన్ని క‌రోనా ఆసుప‌త్రిగా మార్చండి : ‌భాజ‌పా డిమాండ్‌

కరోనా కేసులు పెరుగుతుండడంతో స‌చివాల‌యాన్ని క‌రోనా ఆసుప‌త్రిగా మార్చాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌‌‌‌ వెంకటస్వామి డిమాండ్‌‌‌‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ … Read More

ఇక అమెజాన్, గుగూల్ లేన‌ట్టేనా?

స్ధానిక స్టార్టప్‌లకు ఊతమివ్వడం, ఈ కామర్స్‌ నియంత్రణ సంస్థ ఏర్పాటు వంటి అంశాలతో ఈ కామర్స్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాల ప్రాబల్యానికి ముకుతాడు వేసేలా ఈకామర్స్‌ ముసాయిదాకు ప్రభుత్వం … Read More

క‌రోనా టైంలో బ‌ర్త్‌డే పార్టీకి ఇద్దరు మంత్రులు?

వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్‌లో తన కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించగా, దీనికి హాజరైన 28 మంది వైరస్‌ బారినపడ్డారు. అదే కుటుంబంలోని తండ్రి, కొడుకు మృతి చెందారు. మలక్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి … Read More

మంత్రులు మాట్లాడే మాటా‌లా అవి : తెజ‌స

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌ని కాపాడ‌డానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక‌రిని మించి ఒక‌రు తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం నీళ్లు అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోన్న కేసీఆర్‌ని కాపాడ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు … Read More

ఆహార‌నాళంలోని చికెన్ బొక్క‌ను తీసిన కిమ్స్ స‌వీర వైద్యులు

కిమ్స్ సవీర వైద్యులు 60 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలను కాపాడారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన కిష్టప్పఅనుకోకుండా 2 సెంటీమీటర్ల ఎముకను మింగారు. తీవ్ర ఇబ్బందులు పడ్డ అతను నాలుగు రోజుల తర్వాత అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రికి వచ్చారు. … Read More

సినీ న‌టిపై అత్యాచారం

కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేసి నగదు లాక్కున్నాడని ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓపై ఓ కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జగ్జీవన్‌రాంనగర పోలీసుల కథనం … Read More

56 రోజులు.. రూ.3,800 కోట్లు మందు తాగారు

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లిక్కర్‌ అమ్మకాలు కాసుల పంట పండిస్తున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో … Read More

చైనా, పాక్‌ల‌కు ‘బిజినెస్‌’ బంద్‌‌!

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్‌ విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని … Read More

టిక్‌టాక్‌కు… 45 వేల కోట్ల నష్టం!

చైనా యాప్‌లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ లిమిటెడ్‌కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే అన్ని కేసులా వామ్మో

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 87.6 … Read More