తెలంగాణ‌లో 3500 దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా అల‌జ‌డి సృష్టిస్తోంది. తాజాగా చేసిన క‌రోన ప‌రీక్ష‌ల్లో 3557 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. కాగా ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో క‌రోన తీవ్ర‌త ఎక్కువ లేద‌ని లౌక్‌డౌన్ కానీ, నైట్ … Read More

భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి భార‌త్‌

ఇండియాతో జరుగుతున్న తొలి వన్దేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులను సాధించింది. బవుమా (110 పరుగులు, 143 బంతులు, 8 ఫోర్లు), డుస్సేన్ (129 … Read More

ఇనార్బిట్ మాల్‌లో కోవిడ్ వ్యాక్సినేష‌న్‌

హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు తమ 15–18 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులను తీసుకుని ఇనార్బిట్‌ మాల్‌ను సందర్శించడం మాత్రమే కాదు వారికి కోవిడ్‌ –19కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ తొలి మోతాదును పూర్తి ఉచితంగానూ అందించవచ్చు. హైదరాబాద్‌లోని ఓ సుప్రసిద్ధ హాస్పిటల్‌తో ఇనార్బిట్‌ మాల్‌ … Read More

తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,07,904 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి … Read More

ప్రతిభావంతుల నియామకాలను వేగవంతం చేసిన సిద్స్‌ ఫార్మ్‌

తెలంగాణా కేంద్రంగా కలిగిన ప్రీమియం డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, తమ పాల ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన పాల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఎదురవుతున్న డెలివరీ చైన్‌ కష్టాలను సైతం అధిగమించేందుకు అత్యున్నత ప్రతిభావంతులతో … Read More

అబుధాబీ ఉగ్ర‌దాడిలో ఇద్ద‌రు భార‌తీయుల మృతి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌‌కు అత్యంత సమీపంలోని ముసఫ్పా పారిశ్రామికవాడపై ఇరాన్‌ మద్దతున్న యెమెన్ హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులు జరిపారు. ఈ ఘటనలో మూడు పెట్రోల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దాడుల కారణంగా ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాణాలు జరుగుతున్న … Read More

గర్భ‌శాయ స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు : డా. సువ‌ర్ణా రాయ్‌

మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌యానికి ముందుభాగంలో ఉండే ముఖ‌ద్వారానికి కొన్ని ర‌కాల ఇన్ఫెక్ష‌న్ల‌తో పాటు కేన్స‌ర్ కూడా సోకే ప్ర‌మాదం ఉంటుంది. మ‌హిళ‌లు గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంపొందించుకుని, దానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా గుర్తించాల‌ని ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ గైన‌కాల‌జిస్టు, లాప్రోస్కొపిక్ … Read More

తెలంగాణ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం

తెలంగాణ విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుక‌రావ‌డానికి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. … Read More

అండ‌ర్‌-19లో బోణీ కొట్టిన భార‌త్

అండ‌ర్‌-19 కుర్రాలు క‌లిసికట్టుగా త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. బ్యాటింగ్ లో యశ్ ధూల్, బౌలింగ్ లో విక్కీ ఓస్వాల్ మెరవడంతో గయానా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను టీమిండియా మట్టికరిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా … Read More

ఈ నెల 30 వ‌ర‌కు సెల‌వులు

రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా వైర‌స్ దృష్ట్యా పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు పొడిగించింది. సంక్రాంతి పండ‌గ సెల‌వులు ఈ రోజుతో ముగియ‌నున్నాయి. అయితే తెలంగాణ‌లో కేసులు అంత‌కంతుకు పెరుగుతుండ‌డంతో ఈ నెల 30 వ‌ర‌కు సెల‌వులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ … Read More