న్యాయ‌వాదిపై దాడిన ఖండించిన బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ నాయ‌కులు రౌడీలుగా మారార‌ని మండిప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. ప్రముఖ న్యాయవాది, బిజెపి నాయకురాలు ప్రసన్న గారిపై కొంత మంది టీఆర్ఎస్ గూండాలు మల్కాజ్ గిరి కోర్టులో దాడి చేయడం హేయమైన చర్య … Read More

మ‌ద‌న‌ప‌ల్లి నుండి పీలేరు వ‌ర‌కు జాతీయ ర‌హాదారి అభివృద్ధి

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి నుండి పీలేరు వ‌ర‌కు జాతీయ ర‌హదారిని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ వెల్ల‌డించారు. ఈ అభివృద్ధి ప‌నులు 1852 కోట్ల‌తో జ‌ర‌గ‌నున్నాయ‌ని కూ యాప్ ద్వారా మంత్రి తెలిపారు. ఇక ఏపీ జాతీయ ర‌హదారుల … Read More

మ‌రో మైలురాయిని సాధించిన భార‌త్‌

కోవిడ్‌-19 వైర‌స్‌పై చేస్తున్న యుద్ధంలో భార‌తదేశం మ‌రో మైలురాయిని సాధించింద‌న్నారు భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపీ అర‌వింద్‌. 12-18 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు కోరోబివాక్స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింద‌ని ఆయ‌న కూ యాప్ ద్వారా తెలిపారు. https://www.kooapp.com/koo/arvinddharmapuri/b9bf15fc-1081-4436-825b-817f401cd2b8

ఆక‌స్మిక త‌నిఖీలు చేసిన బోయ గిరిజ‌మ్మ‌

అనంత‌పురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని వివిధ సెక్షన్ల యందు ఆకస్మికంగా త‌నిఖీలు చేశారు. ఇటీవ‌ల కొంతమంది ఉద్యోగులు స‌మ‌య‌పాల‌న పాటించ‌డం లేద‌ని వ‌చ్చిన ఫిర్యాదుతో ఈ త‌నిఖీలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా … Read More

సీఎంను కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్న కేటీఆర్ : బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. కేసీఆర్‌కి ఇంటి పోరు ఎక్కువైంద‌న్నారు. తెలంగాణ‌కు సీఎం చేయాల‌ని కేటీఆర్ త‌న తండ్రిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని ఆరోపించారు. అందుకే కేసీఆర్ … Read More

ఈసారి వానలు లేన‌ట్టే : స్కైమెట్

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా పుష్క‌లంగా కురుస్తున్న వాన‌ల‌కు బ్రేక్ ప‌డుతుందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.వ‌ర్షాలు ఈసారి ముఖం చాటేసే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయని, ఫలితంగా గత రెండేళ్లతో పోలిస్తే రానున్న నైరుతి … Read More

ఐటీ శాఖ మంత్రిగా విడుద‌ల ర‌జని ?

గుండెపోటుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీశాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి మ‌ర‌ణించ‌డం వ‌ల్ల ఆ ప‌దవిని భ‌ర్తీ చేయ‌డం అనివార్య‌మైంది. అయితే ఇప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఎవ‌రిని నియ‌మిస్తే స‌మ‌ర్థ‌వంతంగా ఉంటుందనేది ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. గ‌తంలో మంత్రి ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని ఆశ‌ప‌డిన‌ చిలక‌లూరిపేట … Read More

ఉద‌య‌గిరిలో మేక‌పాటి అంత్య‌క్రియ‌లు

సోమ‌వారం ఉద‌యం గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌లు జ‌రిగే స్థ‌లం మారింది. గౌతమ్ రెడ్డి కుటుంబ స‌భ్యులు ముందుగా ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను త‌మ సొంతూరు అయిన బ్రాహ్మణ‌ప‌ల్లిలోనే నిర్వ‌హించాల‌ని భావించారు. … Read More

జూన్ 10వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు పృద్వీరాజ్‌

ఈ సంవ‌త్స‌రం జూన్ 10వ తేదీన పృద్వీరాజ్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మేర‌కు విడుద‌ల తేదీని వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిల్మ్స్) ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా నాలుగు భారీ పోస్టర్లను కూడా విడుదల చేసింది. అక్షయ్‌కుమార్, మానుషీ చిల్లర్ ముఖ్య … Read More

బంగారు భార‌త‌దేశంగా తీర్చిద్దిదుతా : కేసీఆర్‌

భార‌త‌దేశాన్ని బంగారు భార‌తదేశంగా తీర్చిద్దిదే స‌త్తా నాలో ఉంద‌న్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని నార‌య‌ణ‌ఖేడ్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఈ స‌భ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న వ్య‌తిరేక నినాదాన్ని వినిపించారు. గ‌తంలో తెలంగాణ … Read More