కేసీఆర్ మెడకు ఈటల భూ వ్యవహారం – ఎంపీ రేవంత్ రెడ్డి
మంత్రిగా ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసి… దేవరయంజాల్ లో ఉన్న దేవాదాయ భూముల అక్రమాలు చేశాడన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ లతో కమిటీ వేసింది. అయితే,ఆ ఊర్లో ఉన్న ఇతర దేవాదాయ భూములను మంత్రి కేటీఆర్, కేసీఆర్ … Read More











