రేకుల ఇంటికి రూ.1.80 లక్షల కరెంటు బిల్లు

ఓ రేకుల ఇంటికి వ‌చ్చిన క‌రెంట్ బిల్లు ఎంతో మీకు తెలుసా.. తెలిస్తే మాత్రం షాక్‌కి గుర‌వుతారు. నీడ కోసం నిర్మించుకున్న రేకుల ఇంటికి అక్షరాలా ఒక లక్షా ఎనభై వేల రూపాయలు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి … Read More

మ‌నం కానీ లోకం మ‌న‌కెందుకు, ఆత్మ‌హత్య చేసుకున్న ప్రేమికులు

ప్రేమించుకున్నారు, పెద్ద‌లు ఒప్పుకోలేదు. అయినా కానీ వారిని ఎదురించి పెళ్లి చేసుకున్నారు, అంత‌లోనే ప్రాణాలు తీసుకున్నారు. వారి ఏడ‌డుగులు న‌డ‌వాల‌ని ‘ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు కానీ ఏడు అడుగుల తాడేతోనే వారి ప్రాణాలు తీసుకున్నారు. కలిసి బతకలేమని తెలుసుకున్నాం. కలిసి చావాలని నిర్ణయించుకున్నాం. … Read More

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. 12వ రోజు గురువారం కూడా ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 64 పైసలు పెంచాయి. దీంతో గడిచిన 12 రోజుల్లో పెట్రోల్‌పై రూ.6.55, డీజిల్‌పై … Read More

మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌ ఫలితాలు

రాష్ట్రంలో మార్చిలో నిర్వహించిన ఇంటర్ మొద‌టి, రెండ‌వ సంవ‌త్స‌ర‌ ‌ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు సెక్రటరీ … Read More

ఇక లౌక్‌డౌన్ ఉండ‌దు – ఇప్పుడు అన్‌లౌక్ 1.0

దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులు వినిపిస్తున్నాయని, దీనిపై స్పష్టతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దేశంలో లాక్‌డౌన్‌ల దశ ముగిసి, అన్‌లాక్‌ దశ ప్రారంభమైందని ప్రధానమంత్రి బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో … Read More

హెక్టర్ ప్లస్ ఉత్పత్తిని ప్రారంభించిన ఎంజీ మోటార్ ఇండియా

హెక్టర్ ప్లస్ ఆకట్టుకునే కొత్త రూపంతో మరియు సౌకర్యవంతమైన కెప్టెన్ సీట్లను కలిగి మీ ముందుకు వస్తోంది ఎంజీ (మోరిస్ గ్యారేజీలు) మోటార్ ఇండియా, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హెక్టార్ ప్లస్ వాణిజ్య ఉత్పత్తిని ఈరోజు ఆవిష్కరించింది. అత్యాధునిక హలోల్ … Read More

11 రోజుల‌లో 6 రూపాయ‌లు పెరిగి‌న పెట్రోలు ధ‌ర‌లు

ఓ వైపు క‌రోనా ముప్పు, లౌక్‌డౌన్ క‌ష్టాలు ఇవే సామాన్యుడిని చంపెస్తున్నాయి అనుకుంటున్నాయి. సామాన్యుడి క‌ష్టాన్ని తెలియ‌కుండా పైసా పైసా లాగేస్తోంద ప్రెటోల్ ధ‌ర‌లు. ఇప్ప‌టికే డ‌బ్బులు లేక ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుంటే… ప్ర‌జ‌ల‌పై ప్రెటోల్ ధ‌ర‌లు కొలుకొకుండా చేస్తున్నాయి.పెట్రోల్, డీజిల్ … Read More

ప్రతీ ఐదుగురిలో ఒకరికి క‌రోనా ముప్పు

ప్రపంచ జనాభాలో ప్రతీ అయిదుగురిలో ఒకరికి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపుగా 170 కోట్ల మంది కరోనా ముప్పులో ఉన్నారని ఆ అధ్యయనం చెప్పింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ … Read More

చైనా దాడిని ఖండించిన యువ‌నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

భారత సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం … Read More

చైనా వ‌క్ర‌బుద్ధితో ప్రాణాలు కొల్పోయిన న‌ల్గొండ బిడ్డ‌

భారత్ – చైనా సరిహద్దు ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. … Read More