విదేశాల్లోని 276మంది భారతీయులకు కరోనా!

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌నూ వెంటాడుతోంది. దేశంలో కొవిడ్‌-19కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా..విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోన సోకినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. వీరిలో 255మంది ఒక్క ఇరాన్‌లో చిక్కుకున్నవారు కాగా, 12మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలో … Read More

రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి చేస్తాం

కరోనావైరస్‌(కోవిడ్‌-19)ను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని, అయినప్పటికీ తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. శనివారం శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని.. … Read More

అందుకే మంజ్రేకర్‌పై వేటు పడిందా?

ఢిల్లీ : భారత మాజీ క్రికెటర్‌, ప్రఖ్యాత కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ బీసీసీఐ కామెంటరీ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా అతను ఒక్క బీసీసీఐ ప్యానెల్‌ నుంచే గాక ఐపీఎల్‌ 2020 కామెంటరీ ప్యానెల్‌ నుంచి కూడా వైదొలగినట్లు … Read More

4 ఏళ్లు సినిమాలకు దూరం: ఆమిర్‌ఖాన్‌

ఆమిర్‌ఖాన్‌.. ఈ పేరు భారత చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రత్యేకం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. విభిన్నమైన కథలకు ప్రాధాన్యమిస్తూ పాత్రకోసం ప్రాణం పెట్టి పనిచేస్తాడు. సినిమాల్లోనే కాదు టెలివిజన్‌ తెరపై కూడా ‘సత్యమేవజయతే’ ప్రోగ్రామ్‌తో … Read More

మనవారిని కూడా జగ్రత్తగా ఉంచే సమయం: మలైకా

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నేపథ్యంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ అభిమానులకు జాగ్రత్తగా ఉండాలంటూ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా నటి మలైకా అరోరా కూడా తన అభిమానులను కరోనా వైరస్‌ నుంచి సంరక్షిం‍చుకోవాలంటూ సూచనలు ఇచ్చారు. మనల్ని … Read More

వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం-హత్య జరిగినట్లు ఆధారాలు

సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త వైఎస్ వివేకానంద రెడ్డి హ‌ఠ‌న్మ‌ర‌ణం విష‌యంలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. వివేకానందరెడ్డి అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే మరణించారు. వివేకా నుదుటి ప్రాంతం, తల వెనుకభాగంగాలో బలమైన గాయాలుండడంతో … Read More

కన్నతండ్రి దాష్టీకం

పశ్చిమగోదావరి, పోడూరు: పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కర్కశంగా మారి ఆరేళ్ల కూతురికి వాతలు పెట్టిన ఘటన పోడూరు మండలం అప్పన్నచెరువులో చోటు చేసుకుంది. బాలిక అమ్మమ్మ పిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన … Read More

జనసేన కిడ్నాప్‌ డ్రామా.. కంగుతిన్న నేతలు

తిరుపతి: ఎన్నికల వేళ జనసేన పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌ డ్రామా చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్‌ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత తన ఇంట్లోనే దాచిపెట్టి కిడ్నాప్ డ్రామా … Read More

కరోనా బాధితుడు కోలుకుంటున్నారు..

అమరావతి: కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని.. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. … Read More

రఘువీరాపై బైరెడ్డి సంచలన ఆరోపణలు

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థులు వలసల బాట పడతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీరు నచ్చక అధికార టీడీపీ నుంచి భారీగా వలసలు పెరగగా.. ఉన్న అర కొర నేతలు కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్‌ … Read More