తెలంగాణ ఈరోజు క‌రోనా కేసులు

తెలంగాణలో ఓ వైపు త‌గ్గుముఖం ప‌డుతున్న ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు అధికారులు. గ‌తంతో పోలీస్తే శుక్ర‌వారం త‌క్కువ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 79,561 శాంపిల్స్ పరీక్షించగా… 2,387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. … Read More

జ‌ర్న‌లిస్ట్‌పై మండిప‌డ్డ కంగ‌నా ర‌నౌత్‌

కంగ‌నా ర‌నౌత్ ఎప్పుడు ఏదో వార్త‌లతో ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. తాజాగా జ‌ర్న‌లిస్టుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కంగన హోస్ట్ గా కొత్త‌ రియాల్టీ షో ‘లాక్‌ అప్‌’ త్వ‌ర‌లో ఏఎల్‌టీ బాలాజీ, ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ప్ర‌సారం కానుంది. … Read More

హైదారాబాద్‌లో ప్ర‌ధాని మోడీ ఫుల్ షెడ్యూల్

భార‌తదేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ శ‌నివారం హైదారాబాద్ రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింత‌ల్‌లో ఏర్పాటు చేసిన రామానుజ‌చార్య‌లు భారీ విగ్ర‌హా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. శ‌నివారం సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్నారు మోడీ. హెలిపాడ్‌లో దిగిన తర్వాత … Read More

అసదుద్దీన్ ఓవైసీకి సానుబూతి ప్ర‌క‌టించిన మంత్రి కేటీఆర్‌

అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఖచ్చితంగా పిరికిపందల చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్‌ ఒవైసీ భాయ్‌పై జరిగిన ఈ దాడి దారుణమని కేటీఆర్ అన్నారు. అసద్ భాయ్ మీరు క్షేమంగా … Read More

ఓవైసీ ఆడిందా డ్రామానేనా ?

హైదారాబాద్ ఎంపీ అస‌దుద్ధీన్ ఓవైసీ కారుపై కాల్పులు జ‌ర‌ప‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైన‌ది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (యూపీ) ఎన్నిక‌లే. ఈ ఎన్నిక‌ల్లో భాగంగా ఆయ‌న విసృత్తంగా యూపీలో ప్ర‌చారం చేస్తున్నారు. ఎలాగైన యోగీ స‌ర్కార్‌ని ఢీ కొట్టాల‌నే … Read More

క్యాన్స‌ర్ సోకిన పిల్ల‌ల‌కు బొమ్మ‌లు పంచిన న్యూబ‌ర్గ్ డ‌యాగ్రోస్టిక్స్‌

ప్రపంచ క్యాన్సర్‌ డే సందర్భంగా, భారతదేశపు నాలుగో అతి పెద్ద పాథాలజీ సంస్థ న్యూబర్గ్‌ డయాగ్నాస్టిక్స్‌, ఎంఎన్‌జె క్యాన్సర్‌ ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు బ్లాంకెట్లు విరాళంగా అందించింది. సమాజంలోని బాధిత వర్గానికి చేరువయ్యేందుకు, వారికి తగిన రీతిలో చేయూత అందించాలన్న న్యూబర్గ్‌ … Read More

తెలంగాణ‌లో త‌గ్గుతున్న క‌రోనా కేసులు

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ళ‌యం సృష్టించింది క‌రోనా వైర‌స్‌. మూడో ద‌శ‌లో విసృత్తంగా ఎక్కువ మందికి వ్యాప్తి చెందింది. కాగా తెలంగాణ మాత్రంలో గ‌తంతో పోలిస్తే ఇప్పుడు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 81,417 శాంపిల్స్ పరీక్షించగా… 2,421 మందికి పాజిటివ్ … Read More

ద‌ళితుల‌పై పెట్టిన అక్ర‌మ కేసులు ఎత్తివేయాలి – కొండాపురం జ‌గ‌న్‌

మరేప‌ల్లిలో ద‌ళితుల‌పై పెట్టిన కేసుల‌ను వెంట‌నే ఎత్తివేయాల‌ని డిమాండ్ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌కులు కొండాపురం జ‌గ‌న్‌. జైలులో బంధించిన 13 మందిని కూడా విడుద‌ల చేయాల‌ని కోరారు. ఇవాళ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో … Read More

ఎంపీ అస‌దుద్దీన్‌పై కాల్పుల క‌ల‌క‌లం

హైదారాబాద్ ఎంపీ అస‌దుద్దీన్‌పై కాల్పుల జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ మీరట్ పట్టణంలోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో … Read More

అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ లో ‘ఉమెన్ సుర‌క్ష’ ప్యాకేజిని ప్రారంభం

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల్లో ఒక‌టైన అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రిలో “ప్రపంచ కేన్స‌ర్ దినం” ప్రారంభాన్ని ప్ర‌క‌టించారు. స‌మాజంలోని ప్ర‌జ‌ల్లో ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌నం ఉండాల‌న్న సందేశాన్ని పంచాల‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు. యూనియ‌న్ ఫ‌ర్ ఇంట‌ర్నేస‌న‌ల్ కేన్స‌ర్ కంట్రోల్ సంస్థ ప్ర‌తియేటా … Read More