తెలంగాణ బెస్ట్ బ్ల‌డ్ బ్యాంక్‌గా కిమ్స్ బ్ల‌డ్ సెంట‌ర్‌

తెలంగాణ‌లో బెస్ట్ బ్ల‌డ్ సెంట‌ర్ కిమ్స్ అవార్డ్ కైవ‌సం చేసుకున్న‌ది. ఈమేర‌కు గాంధీ ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డ్ రావ‌డం చాల గ‌ర్వంగా ఉంద‌న్నారు కిమ్స్ హాస్పిట‌ల్స్ … Read More

అవ‌ని ఆరోగ్య సంర‌క్ష‌ణ‌

అవని- ఒక యువ మహిళా సంరక్షణ మరియు పరిశుభ్రతా అంకుర బ్రాండు, తెలంగాణ ప్రాంతం నుండి తన ఒరిపిడిని ద్విగుణీకృతం చేసుకోవాలనే ఆశాదాయక లక్ష్యాన్ని ప్రకటించింది. ప్రస్తుతం, బ్రాండు ఈ ప్రాంతం నుండి మొత్తం మీద 9% రాపిడిని ఆకర్షిస్తోంది మరియు … Read More

విడిపోయిన ఎల్లీసియం ఆటోమోటివ్స్, బ్రిటిష్ ఇ-మొబిలిటీ బ్రాండు వన్ మోటో

హైదరాబాద్ లో ఉన్న ఎల్లీసియం ఆటోమోటివ్స్, బ్రిటిష్ ఆటోమోటివ్ బ్రాండు వన్ మోటో తో తన సాహచర్యమును రద్దు చేసుకుంటున్నట్లుగా నేడు ప్రకటించింది. ‘’భారత్ లో తయారీ’ స్ఫూర్తి నేపధ్యములో ఇండియాలో ఒక తయారీ విభాగాన్ని నెలకొల్పాలనే దిశగా నిర్ణయం తీసుకున్న … Read More

చిత్తూరు లో ప్రారంభమైన రాయల్‌ ఓక్‌ రిటైల్‌ స్టోర్‌

భారతదేశపు సుప్రసిద్ధ ఫర్నిచర్‌ కంపెనీ రాయల్‌ ఓక్‌ నేడు చిత్తూరు లో తమ మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ను ప్రారంభించింది. తమ శ్రేణి సోఫా, రిక్లైనర్స్‌, డైనింగ్‌, ఎక్స్‌క్లూజివ్‌ మ్యాట్రెసస్‌, బెడ్స్‌, కుషన్‌, మొత్తం శ్రేణి ఆఫీస్‌, ఔట్‌ డోర్‌ ఫర్నిచర్‌తో భారతదేశపు … Read More

వైకాపా నుండి మాజీ మంత్రి ఔట్‌

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమైనదని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల … Read More

మ‌హిళ క‌డుపులో రెండు కిలోల భారీ క‌ణితి

అత్యంత భారీ ప‌రిమాణంలో ఫైబ్రాయిడ్ ఉన్న ఓ మ‌హిళ‌కు కిమ్స్ వైద్యులు రోబోటిక్ స‌ర్జ‌రీ చేసి ఊర‌ట క‌ల్పించారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన 45 ఏళ్ల మ‌హిళ‌కి ఇద్ద‌రు పిల్ల‌లు. గ‌త మూడు నెల‌లుగా ఆమె కొద్దిగా తిన్నా క‌డుపు నిండిపోయిన‌ట్లు … Read More

పొగ‌తాగితే బూడిదైపోతారంతే

న‌గ‌రంలోని మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన అమోర్ హాస్పిటల్స్ ఈరోజు ‘వ రల్డ్ నో టొబాకో డే’ను పుర స్క రించుకొని కూకట్‌పల్లి ప్రాంతంలో అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించింది. చెన్నై సిల్క్స్ (కూకట్ పల్లి), శ్రీ కుమరన్ తంగమలైగై జ్యువెలర్స్ … Read More

మ‌ల్లారెడ్డిని త‌రిమి త‌రిమి కొట్టిన రెడ్డి సంఘం నాయ‌కులు

తెలంగాణ రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డిని సొంత వ‌ర్గం నాయ‌కులే అత‌నికి చుక్క‌లు చూపించారు. స్టేజి మీద మాట్లాడుతుంటే మైకు లాక్కొని త‌మ వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేశారు. అంతేకాకుండా మంత్రి కాన్వాయిని అడ్డుకొని నిర‌స‌న తెలిపి వెనుతిరిగేలా చేసి రెడ్డి సంఘం ఐక్యత‌ను చాటుకున్నారు. … Read More

కాంగ్రెస్ నేత కాల్చివేత‌

పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత శుభదీప్ సింగ్ అలియాస్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని జవహార్కె గ్రామంలో ఈ సాయంత్రం శుభదీప్ సింగ్ పై కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన శుభదీప్ సింగ్ ను హుటాహుటీన మాన్సా … Read More

బీజేపీ ఎంపీలు వీరే

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 16 రాజ్యసభ స్థానాలకు నేడు తన అభ్యర్థులను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి తన అభ్యర్థులను బరిలో దించుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్ … Read More