మాస్కులు ధరించకుండా బయటికి వస్తే సీసీ కెమెరాలు పట్టేస్తాయ్‌!

ముఖానికి మాస్కులు లేకుండా బయట తిరిగే వాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మాస్కులు పెట్టుకోని వాళ్లను కృత్రిమ మేథను ఉపయోగించి సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. దేశంలోని తొలిసారి … Read More

కరోనా పరీక్షల విషయం లో హైకోర్టు లో పిల్ ధాఖలు

కరోనా పరీక్షల విషయం లో రాష్టం అవలంభిసస్తున్న తీరుపై హైకోర్టు లో పిల్ ధాఖలు.. పిల్ ధాఖలు చేసిన విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు..రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరపడం లేదని కోర్టుకు తెలిపిన పిటీషనర్.. … Read More

పండ్ల విక్రయాల కోసం హైకోర్టులో పిల్

పండ్ల విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్, పిల్ ధాఖలు చేసినవిశ్రాంత వెటర్నరీ వైద్యుడు నారాయణరెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు , లాక్ డౌన్ లో పండ్ల విక్రయాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయవచ్చో … Read More

మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్

నెక్లెస్ రోడ్ లోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కే తారకరామారావు.ఈ మురుగునీటి శుద్ధి కేంద్రం నుంచి శుద్ధి అయిన తర్వాత నీరు హుస్సేన్సాగర్లో కి వెళ్తుంది. మురుగునీటి శుద్ధి కేంద్రం లో శుద్ధమైన మురికినీటి నమూనాలను పరిశీలించి న … Read More

రైలు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఔరంగాబాద్‌లోని కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 16 మంది నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు.  ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన … Read More

లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు..

‘కొంతమంది వ్యక్తులు ట్రాక్‌ మీద పడుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. పర్బణి-మన్మాడ్ సెక్షన్ సమీపంలో బద్నాపూర్-కర్మాడ్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఔరంగాబాద్ ఆసుపత్రికి … Read More

ఔరంగాబాద్‌లో ఈ ఉదయం మరో విషాదం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 17 మంది మృతి. మృతుల్లో చిన్నారులు . కర్మద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జౌరంగాబాద్‌-జల్నా మార్గంలో … Read More

దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య

కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్. దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదు, 103 మంది మృతి. దేశంలో … Read More

ఆ కుటుంబాలకు కోటి రూపాయలు : సీఎం

విశాఖ గ్యాస్ ఘటన భాదితులకు ప్రభుత్వం తరుపున ప్రతి కుటుంబానికి కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదేశించారు. అలాగే ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి … Read More