మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే : మోడీ

దేశ ప్రజలనుద్దేశించి ఏడోసారి ప్రసంగం కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. … Read More

రొమ్ము క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చు

◆ అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత రొమ్ము క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ సునీత పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాల్లో భాగంగా కొన్ని … Read More

మా తడాఖా చూపిస్తాం : హర్షవర్ధన్

కరోన వ్యాప్తి ప్రారంభం నుండి జీత భత్యాలు లేకుండా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లిన ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని లెక్చరర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసింది బీజేపీ పార్టీ. బీజేవైఎమ్ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు … Read More

తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలుగా కాట్రగడ్డ ప్రసునా

తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ తన పూర్వ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ పదవుల్లో మార్పులు చేసింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పసుపు జెండా ఎగిరెలా పనిచేయలని కార్యకర్తలు కృతనిశ్చయంతో ఉండాలని హై కమాండ్ … Read More

హైదరాబాద్ వాసులకు 10 వేల ఆర్థిక సాయం : కేసీఆర్

భారీ వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగరంలో వరద ప్రభావానికి గురైన వారికి సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుంచే ఈ ఆర్థిక సాయం అందిస్తామని … Read More

మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన భాజ‌పా నాయ‌కులు

గ‌త కొన్ని నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్న ప్రైవేట్ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌ను ఆదుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ డిమాండ్ చేసింది. మెద‌క్ జిల్లా బీజేవైఎమ్ అధ్య‌క్షులు ర‌మాకాంత్ ఆద్వ‌ర్యంలో రాష్ట్ర అధ్య‌క్షులు భాను ప్ర‌కాష్ నేతృత్వంలో జిల్లా స‌మీకృత క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. … Read More

నెల‌లు నిండ‌ని శిశువుకు ప్రాణ‌దానం

నెల‌లు నిండ‌క‌ముందే పుట్టే శిశువుల‌కు అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. సాధార‌ణంగా ఇలాంటి పిల్ల‌ల‌ను హైద‌రాబాద్, బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల్లో అయితే ఇంక్యుబేట‌ర్ల‌లో పెట్టి, నియోనేట‌ల్ ఐసీయూలో కంటికి రెప్ప‌లా కాపాడి అత్యాధునిక స‌దుపాయాల‌తో చికిత్స‌లు అందిస్తారు. కానీ … Read More

సంక్లిష్ట‌మైన చికిత్స చేసిన కిమ్స్ క‌ర్నూలు వైద్యుడు మ‌నోజ్‌

మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణం. కానీ, మూత్ర‌పిండాలు ఉండాల్సిన చోట కాకుండా వేరే సంక్లిష్ట‌మైన చోట ఉండి.. వాటి చుట్టూ వేరే అవ‌య‌వాలు కూడా ఉన్న స్థితిలో వాటిలో ఉన్న రాళ్ల‌ను తీయ‌డం అంత సుల‌భం కాదు. మూత్ర‌పిండాలు ఇలా వేరేచోట … Read More

అన్నా రాంబాబు పరిస్థితి అంతేనా ఇంకా?

అన్నా రాంబాబు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన నాయకుడు. జిల్లాలోనే కాకుండా.. తన రాజకీయ జిత్తులతో రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అయ్యారు. ఇప్పటికి మూడు పార్టీలు మార్చిన ఆయన ఏ ఒక్కపార్టీలోనూ మంచి మార్కులు తన ఖాతాలో వేసుకోలేక పోయారనే … Read More

మళ్ళీ మొదలైన మావోల అలజడి

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మావోల అలజడి మొదలైనది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కుంబింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ములుగు జిల్లా ఎస్పీ మాటల్లో… తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి చాలా … Read More