నేటి కుట్ర కాదిది పురాణాల నాటిది
నేటి కుట్ర కాదిదిపురాణాల నాటిది.దేవతలైననుదేవుడికి దాసులే,దేవుడు మగాడు కాబట్టిఅంత తన ఇష్టమే. వైకుంఠ పురాణా,లక్ష్మి దేవి ఎల్లపుడుపతి పాదములను సేవించును గానిపతి ఎన్నడూ ఆ పత్నిని సేదతీర్చలేదెందుకు? కైలాసంలో కొలువుండు వాడుస్మశానాన్ని శాసించు శివుడుపార్వతికి తనలో అర్ద భాగం ఇచ్చారందురే గానిపార్వతి … Read More











