మాస్కులు ధరించకుండా బయటికి వస్తే సీసీ కెమెరాలు పట్టేస్తాయ్‌!

ముఖానికి మాస్కులు లేకుండా బయట తిరిగే వాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మాస్కులు పెట్టుకోని వాళ్లను కృత్రిమ మేథను ఉపయోగించి సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. దేశంలోని తొలిసారి … Read More

కరోనా పరీక్షల విషయం లో హైకోర్టు లో పిల్ ధాఖలు

కరోనా పరీక్షల విషయం లో రాష్టం అవలంభిసస్తున్న తీరుపై హైకోర్టు లో పిల్ ధాఖలు.. పిల్ ధాఖలు చేసిన విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు..రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరపడం లేదని కోర్టుకు తెలిపిన పిటీషనర్.. … Read More

పండ్ల విక్రయాల కోసం హైకోర్టులో పిల్

పండ్ల విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్, పిల్ ధాఖలు చేసినవిశ్రాంత వెటర్నరీ వైద్యుడు నారాయణరెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు , లాక్ డౌన్ లో పండ్ల విక్రయాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయవచ్చో … Read More

మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్

నెక్లెస్ రోడ్ లోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కే తారకరామారావు.ఈ మురుగునీటి శుద్ధి కేంద్రం నుంచి శుద్ధి అయిన తర్వాత నీరు హుస్సేన్సాగర్లో కి వెళ్తుంది. మురుగునీటి శుద్ధి కేంద్రం లో శుద్ధమైన మురికినీటి నమూనాలను పరిశీలించి న … Read More

తెలంగాణలో కోర్టులకు లాక్‌డౌన్‌ పొడిగింపు….టీఎస్ హైకోర్టు

తెలంగాణలో కోర్టులకు లాక్‌డౌన్‌ పొడిగింపు….ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగించిన తెలంగాణ హైకోర్టు .రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం … Read More

ఆ కుటుంబాలకు కోటి రూపాయలు : సీఎం

విశాఖ గ్యాస్ ఘటన భాదితులకు ప్రభుత్వం తరుపున ప్రతి కుటుంబానికి కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదేశించారు. అలాగే ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి … Read More

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చిన ఎన్ఎచ్ఆర్సి

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు మోదీ సర్కార్‌కు జాతీయ మానవహక్కలు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏపీలోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్టైరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా తొమ్మిది మంది మృతి, ఐదువేల మందికి పైగా … Read More

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై: కేసిఆర్ దిగ్భ్రాంతి

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై ముఖ్యమంత్రి కేసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

విశాఖ ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం

నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు … Read More